ఢిల్లీ : సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ముఖ్యమైన తీర్పులు ఇకనుంచి తెలుగులో కూడా చదువుకోవచ్చు. ఆ మేరకు ఇప్పటిదాకా సుప్రీంకోర్టు వెల్లడించిన వంద అతి కీలకమైన తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించారు. బుధవారం నాడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా తీర్పు కాపీలను విడుదల చేశారు. ఎన్నడూలేని విధంగా సుప్రీంకోర్టు తీర్పులు అందరికీ సులువుగా అర్థమయ్యే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xTubjW
Wednesday, July 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment