న్యూఢిల్లీ/హైదరాబాద్ : పాకిస్తాన్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసులో జాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే అంతర్జాతీయ న్యాయస్థానంలో సమర్ధంగా వాదనలు వినిపించారని కేంద్ర విదేశాంగశాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రశంసించారు. ఈ మేరకు ఆమె ట్విటర్లో పోస్టు చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు ఈ కేసును తీసుకువెళ్లిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xTuds4
Wednesday, July 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment