హైదరాబాద్ : కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీని వీడబోనన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో పార్టీ మార్పు అంశంపై స్పందించారు. సత్యదూరమైన ప్రచారం జరుగుతుందని .. తాను పార్టీ మారేది లేదని స్పష్టంచేశారు. అదేం.. లేదే...తనపై దురదజల్లేందుకు కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30DnleK
Wednesday, July 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment