హైదరాబాద్ : కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీని వీడబోనన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో పార్టీ మార్పు అంశంపై స్పందించారు. సత్యదూరమైన ప్రచారం జరుగుతుందని .. తాను పార్టీ మారేది లేదని స్పష్టంచేశారు. అదేం.. లేదే...తనపై దురదజల్లేందుకు కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30DnleK
పార్టీ మార్పు ప్రచారం గోబెల్స్ కుట్ర.. టీఆర్ఎస్ను వీడబోమన్న జూపల్లి
Related Posts:
వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు విఫలం: డిసెంబర్ 3న మరోసారిన్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. వ్యవసాయ చట్టాలపై అన్… Read More
బాలీవుడ్ స్టార్ హీరోకు సోకిన కరోనా వైరస్: ఫామ్హౌస్లో రెస్ట్: బీజేపీ నేతల పరామర్శచండీగఢ్: దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టట్లేదనడానికి తాజా ఉదాహరణ ఇది. సాధారణ ప్రజలతోపాటు ప్రజా ప్రతినిధులు, టాప్ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఈ … Read More
నేడు ఏపీ అసెంబ్లీలో మరోసారి దిశ బిల్లు- కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో సవరణలతోహైదరాబాద్ శివార్లలో అత్యాచారం, హత్యకు గురైన దిశ ఘటన నేపథ్యంలో ఏపీలో అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా నివారించే లక్ష్యంతో వైసీపీ సర్కారు గతేడాది డిసెంబర్… Read More
షాకింగ్ : 28 ఏళ్లుగా కొడుకును నిర్బంధించిన తల్లి... అత్యంత దయనీయ స్థితిలో.. ఎట్టకేలకు విముక్తి...స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో దారుణం వెలుగుచూసింది. ఓ తల్లి తన కుమారుడిని 28 ఏళ్లుగా అపార్ట్మెంటులోనే బంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యంత దయనీ… Read More
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఎస్ఈసీ.., బీజేపీ రౌడీయిజం చేస్తే బట్టలిప్పి కొడుతారు... : బండి సంజయ్టీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. ప్లాన్ ప్రకారమే… Read More
0 comments:
Post a Comment