‘‘పడుకోండి పిల్లలూ.. లేకుంటే గబ్బర్ సింగ్ ఎత్తుకెళ్లిపోతాడు.. ‘షోలే' సినిమాలోని ఈ డైలాగ్ ను బీహార్ లోని ప్రతి తల్లి గుర్తుచేయాలిప్పుడు. 15ఏళ్ల కిందట ఆర్జేడీ హయాంలో జంగల్ రాజ్(ఆటవిక పాలన)ను చవి చూసిన తల్లులు.. ఓటేయడానికి వెళ్లే ముందు తమ బిడ్డలకు జాగ్రత్తలు చెప్పాలి. ఆర్జేడీ గెలిస్తే బీహార్ లో మళ్లీ అరాచకవాదం పెరిగిపోతుందన్న విషయాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HDGRU3
అప్పుడు గోలీమార్..ఇప్పుడు గబ్బర్ - కిరాతక ఆర్జేడీ గెలిస్తే బీహార్లో రక్తపాతమే:కేంద్ర మంత్రి అనురాగ్
Related Posts:
Vijayawada: విజయవాడలో 144 సెక్షన్ విధింపు: ఏకంగా 46 రోజుల పాటు..సంక్రాంతి వరకూ అమలు!విజయవాడ: విజయవాడలో 144 సెక్షన్ ను విధించారు. 144 సెక్షన్ ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఏకంగా 46 రోజుల పాటు కొనసాగనుంది. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ … Read More
ఉల్లిపాయలకు దండేసి.. ప్రత్యేక పూజలు... కొండెక్కడంతో వినూత్న నిరసన...వందకు చేరువలో కేజీ...ఉల్లిగడ్డ.. కన్నతల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందనే సామెత మనకు తెలుసు. వంటింటి అవసరంగా ఉల్లి మారిపోయింది. ప్రతీ వంటకు ఉల్లిగడ్డ తప్పనిసరి.. కానీ గత కొన్… Read More
19 ఏళ్ల బాలిక, హాస్టల్లో.. అఘాయిత్యం.. రంగంలోకి పోలీసులుఏం జరిగిందో తెలియదు, ఏ కష్టమొచ్చిందో క్లారిటీ లేదు. కానీ బంగారు భవిష్యత్ ఉన్న ఓ విద్యార్థిని ఆసువులు బాసింది. తన హాస్టల్లోనే ఉరేసుకొని ఊపిరి తీసుకుంద… Read More
ప్రాణహిత నదిలో పడవ బోల్తా, గల్లంతు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల కోసం గాలింపు..ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. వారిని ఫారెస్ట్ అధికారులుగా గుర్తించారు. మరో ఇద్దరు సురక్షితంగా ఉన్నట్టు పేర్కొన… Read More
విద్యార్థినిది ఆత్మహత్యేనా?: విచారణ జరపాలంటూ యూపీ సీఎంకు ప్రియాంక గాంధీ లేఖలక్నో: ఓ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ … Read More
0 comments:
Post a Comment