ఏపీలో ఎన్నికల పండుగకు పయనమయ్యారు తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ కేంద్రంగా నివాసం ఉంటున్న , పని చేస్తున్న లక్షలమంది ప్రజలు. ఎన్నికల నేపథ్యంలో ఓటువేయడానికి హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు బయలుదేరిన ప్రయాణీకులు ట్రాఫిక్ జామ్ లతో పడరాని పాట్లు పడుతున్నారు .రైళ్ళు, బస్సులు, కార్లు ఒకటేమిటి అన్ని వాహనాలతో రహదారులు క్రిక్కిరిసిపోయాయి. ఎన్నడూ లేని విధంగా ఓటరు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I83ZJn
Wednesday, April 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment