Tuesday, October 27, 2020

ఏపీలో కొత్తగా 2901 పాజిటివ్ కేసులు... మరో 19 మంది మృతి...

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 2091 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 19 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,11,825కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 6625కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,300 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం(అక్టోబర్ 25)

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kCG3gN

Related Posts:

0 comments:

Post a Comment