కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో ప్రమాదం జరగడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వ నిర్వాకంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చెరిగాయి. రంగారెడ్డి ఫస్ట్ పంపు హౌస్ తో పాటుగా అప్రోచ్ ఛానల్ కోసం భూగర్భంలో చేపట్టిన పేలుళ్ళతోనే ఈ ప్రమాదం జరిగిందని కల్వకుర్తి పంప్ హౌస్ నీట మిగిలిపోయిందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FRdSf4
ఇది కల్వకుంట్ల అజ్ఞానమా... ధనదాహమా? సాక్ష్యాలతో విరుచుకుపడిన రేవంత్ రెడ్డి
Related Posts:
రసవత్తరంగా కర్ణాటక రాజకీయం... సాయంత్రం కల్లా తేల్చుతానంటున్న యడ్యూరప్ప..?కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరి పాకన పడింది. కాంగ్రెస్ ,జేడీఎస్కు చెందిన ఎమ్మెల్యేలు 13 మంది శనివారం రాజీనామ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజ… Read More
ఏపీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా పోయినట్లేనా.. బీజేపీ కన్నేసిందా.. ముహుర్తం ఎప్పుడంటే..!విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయా? టీడీపీ అధికారం కోల్పోయి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోందా? అధికారంలోకి వచ్చిన వైసీపీ దూకుడ… Read More
బీజేపీలో చేరిన సప్న చౌదరీ..ఢిల్లీ : బిగ్బాస్ కంటెస్టెంట్, హర్యానా జానపద గాయని, డ్యాన్సర్ సప్నా చౌదరీ బీజేపీలో చేరారు. ఆమె కమలం పార్టీలో చేరుతారని కొన్ని నెలలుగా వార్తలు వస్తున్… Read More
రెండు సంవత్సరాల్లోనే... తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు: కిషన్ రెడ్డివిజయవాడ: రానున్న రెండేళ్ల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రాజకీయ మార్పులు చేటు చేసుకుంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ… Read More
ప్రార్ధనలు చెయ్యాల్సిన పాస్టర్ బాలికలతో పాడు పని చేశాడు.. 14 రోజుల రిమాండ్కేరళలోని బాలుర వసతి గృహంలో డైరక్టరుగా ఉన్న ఓ ఫాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అది కూడ హాస్టల్లో ఉంటున్న బాలురను గత ఆరునెలలుగా లైంగిక వేధింప… Read More
0 comments:
Post a Comment