Wednesday, October 21, 2020

ఇది కల్వకుంట్ల అజ్ఞానమా... ధనదాహమా? సాక్ష్యాలతో విరుచుకుపడిన రేవంత్ రెడ్డి

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో ప్రమాదం జరగడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వ నిర్వాకంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చెరిగాయి. రంగారెడ్డి ఫస్ట్ పంపు హౌస్ తో పాటుగా అప్రోచ్ ఛానల్ కోసం భూగర్భంలో చేపట్టిన పేలుళ్ళతోనే ఈ ప్రమాదం జరిగిందని కల్వకుర్తి పంప్ హౌస్ నీట మిగిలిపోయిందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FRdSf4

0 comments:

Post a Comment