వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఇటీవల పంజాబ్లో ఆందోళనలు కొనసాగాయి. సోమవారం సంగ్రూర్లో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి బల్బీర్ సింగ్ తదితరులు వేదికపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వారితో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే మంత్రి బల్బీర్ సింగ్ కరోనా బారినపడ్డారు. దీంతో అమరీందర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36KvnJ7
పంజాబ్ మంత్రికి కరోనా: రాహుల్ గాంధీతో వేదిక పంచుకున్న బల్బీర్, పంజాబ్ సీఎం కూడా..
Related Posts:
బెంగాల్, తెలంగాణ, మరియు ఏపీ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యం .. ఏంపీ మాజీ సీఎంబెంగాల్, ఏపీ, తెలంగాణతోపాటు తమిళనాడు, కాశ్మీర్ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు ప్రణాళికలు చేసిందని మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్… Read More
దేశంలోనే తొలిరాష్ట్ర: గోవధ వ్యతిరేక చట్టంను సవరించనున్న మధ్యప్రదేశ్భోపాల్ : దేశంలో గోవులను చంపేస్తున్నారన్న అనుమానంతో చాలామందిపై గోసంరక్షకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో కొందరు మృతి కూడా చెందారు. ఇక గోసంరక్… Read More
బోడుప్పల్ సంగీతపై హత్యాయత్నం .. భర్తపై అనుమానం, వారెంట్ ఉన్న పట్టుకోని పోలీసులు ..హైదరాబాద్ : తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాడు. ఓ పాపకు జన్మనిచ్చాక కానీ అతగాడి ప్రవర్తన బోధపడలేదు. అప్పటికే ఓ పెళ్లైందని తెలిసి బాధపడింది. సరే భ… Read More
2023లో తెలంగాణలో కమలం పాగా వేస్తుంది..! బీజేపి మాజీ సీఎం శివరాజ్సింగ్ సంచలన వ్యాఖ్యలు..!!హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో బీజేపి ముందుకెళ్తోందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. … Read More
బీజేపీపై పోరాటం చేసేందకు సీపీఐ, కాంగ్రెస్ కలిసి రావాలి: మమత బెనర్జీపశ్చిమ బెంగాల్ : బీజేపీతో పోరుకు సీపీఐ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కలిసి రావాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి ఓట… Read More
0 comments:
Post a Comment