వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఇటీవల పంజాబ్లో ఆందోళనలు కొనసాగాయి. సోమవారం సంగ్రూర్లో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి బల్బీర్ సింగ్ తదితరులు వేదికపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వారితో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే మంత్రి బల్బీర్ సింగ్ కరోనా బారినపడ్డారు. దీంతో అమరీందర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36KvnJ7
పంజాబ్ మంత్రికి కరోనా: రాహుల్ గాంధీతో వేదిక పంచుకున్న బల్బీర్, పంజాబ్ సీఎం కూడా..
Related Posts:
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న కాంగ్రెస్: పొత్తు కోసం ఆప్ తో సంప్రదింపులు: మిగిలింది ఒక్క స్థానమేన్యూఢిల్లీ: చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్లుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ లోక్… Read More
గుజరాత్ సరిహద్దుల్లో కలకలం: పాక్ జలాల్లో ప్రవేశించిన భారత జలాంతర్గామి?కరాచీ: జమ్మూ కాశ్మీర్ లో భారత్- పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి రెండు దేశాల మధ్య చోటు చేసుకున్న పరస్పర వైమానిక దాడుల వల్ల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు… Read More
అక్కడ పీల్చేది గాలి కాదు.. కాలకూట విషం: లాహోర్ కంటే ఘోరం గుర్ గావ్:న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా హర్యానాలోని గుర్ గావ్ అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్తాన్ లోని లాహోర్, చైనాలోని హోటన్ నగరాల కంటే దారుణ పర… Read More
అన్న అప్పు చేశాడని టెక్కీ చెల్లి మీద అత్యాచారం, కిడ్నాప్, దాడి, వడ్డీ వ్యాపారి వీరంగం !బెంగళూరు: అన్న అప్పు చేశాడని, తీసుకున్న రుణం చెల్లించలేదని విద్యావంతురాలైన చెల్లెలు మీద వడ్డీ వ్యాపారి అత్యాచారం చేసిన ఘటన బెంగళూరు నగరంలో సంచలనం కలిగ… Read More
రవళి కుటుంబాన్ని ఆదుకుంటాం.. నిందితుడిని శిక్షిస్తాం : మంత్రి ఎర్రబెల్లిహైదరాబాద్ : వరంగల్ ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ విద్యార్థిని రవళి సోమవారం సాయంత్రం కన్నుమూసింది. మంగళవారం నాడు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో పోస్టు… Read More
0 comments:
Post a Comment