Wednesday, June 26, 2019

దేశంలోనే తొలిరాష్ట్ర: గోవధ వ్యతిరేక చట్టంను సవరించనున్న మధ్యప్రదేశ్

భోపాల్ : దేశంలో గోవులను చంపేస్తున్నారన్న అనుమానంతో చాలామందిపై గోసంరక్షకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో కొందరు మృతి కూడా చెందారు. ఇక గోసంరక్షణ చట్టంను తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ అడుగు ముందుకేయనుంది. గోవధ వ్యతిరేక చట్టంను సవరించాలని కమల్‌నాథ్ సర్కార్ భావిస్తోంది. హింస, చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వారిపై, ఆస్తుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N9j6FB

Related Posts:

0 comments:

Post a Comment