పశ్చిమ బెంగాల్ : బీజేపీతో పోరుకు సీపీఐ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కలిసి రావాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే పరిస్థితులు ఎలా తయారవుతున్నాయో భట్పారా ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి రావడమంటే.. దానర్థం రాజకీయంగా ఒక్కటయ్యామని కాదని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X6uMbT
బీజేపీపై పోరాటం చేసేందకు సీపీఐ, కాంగ్రెస్ కలిసి రావాలి: మమత బెనర్జీ
Related Posts:
వారే ఎందుకు లక్ష్యం, గెలవటానికి వీళ్లేదు : చంద్రబాబు - జగన్ టార్గెట్ ఎవరో తెలుసా..!అటు ముగ్గురు..ఇటు ముగ్గురు. అటు నుండి వారు గెలవకూడదు. ఇటు నుండి వీరు గెలవకూడదు. చంద్రబాబు -జగన్ తొలి టార్గెట్ వారే. వచ్చే ఎన్నికల్లో గెలుపు… Read More
కామాంధుడికి కఠిన శిక్ష: 13 ఏళ్లు జైలు ...ఇనుప కర్రతో 12 దెబ్బలు విధించిన కోర్టు12 ఏళ్ల బాలికపై అత్యాచారం లైంగిక దాడికి పాల్పడినందుకు భారత్కు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి 13 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ సింగపూరు కోర్టు తీర్పు వెల్లడించి… Read More
యూనివర్శిటీ క్యాంపస్ లో కాలేజ్ విద్యార్ధినిపై అత్యాచారం, కామాంధులు!బెంగళూరు: కాలేజ్ అమ్మాయిని బెదిరించి అత్యాచారం చేసిన కేసులో కర్ణాటకలోని కులబర్గి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కాలేజ్ అమ్మాయిని … Read More
థర్డ్ పార్టీ ఫియర్ : తెలంగాణ పోలీసులపై నిఘా...అమలు సరిగ్గా అయితే ప్రజలకు వరమే..!మీరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారా... అయితే కేసు నమోదు చేయడంలో జాప్యం చేయడం గానీ.. లేక పోలీసులు సరిగ్గా స్పందించకపోవడం జరుగుతోందా.. అయితే అలాంటి ప… Read More
' ది యాక్సిడెంటల్ పీఎం' లో తెలంగాణ ! కేసీఆర్ అబద్దాలు చెప్పిండా ..?హైదరాబాద్ : ఎన్నో వివాదాలకు మూలం అవుతున్న 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్' సినిమాలో తెలంగాణ ప్రస్థావన ఇప్పుడు వాడి వేడి చర్చకు తావిస్తోంది. … Read More
0 comments:
Post a Comment