పశ్చిమ బెంగాల్ : బీజేపీతో పోరుకు సీపీఐ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కలిసి రావాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే పరిస్థితులు ఎలా తయారవుతున్నాయో భట్పారా ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి రావడమంటే.. దానర్థం రాజకీయంగా ఒక్కటయ్యామని కాదని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X6uMbT
Wednesday, June 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment