Tuesday, October 6, 2020

ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా: 50వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పది రోజులుగా తగ్గుకుంటూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసులు తాజాగా స్వల్పంగా పెరిగాయి. అయితే, కొత్తగా నమోదైన కరోనా కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. గత కొద్ది రోజులుగా కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశంగా మారింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nrTIJl

Related Posts:

0 comments:

Post a Comment