Wednesday, June 26, 2019

2023లో తెలంగాణలో కమలం పాగా వేస్తుంది..! బీజేపి మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ సంచలన వ్యాఖ్యలు..!!

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో బీజేపి ముందుకెళ్తోందని మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. భారతీయ జనతా పార్టీ కి మద్దతు పలికినందుకు తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా శివరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. అన్ని రంగాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NdOR0l

Related Posts:

0 comments:

Post a Comment