హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో బీజేపి ముందుకెళ్తోందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. భారతీయ జనతా పార్టీ కి మద్దతు పలికినందుకు తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. అన్ని రంగాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NdOR0l
2023లో తెలంగాణలో కమలం పాగా వేస్తుంది..! బీజేపి మాజీ సీఎం శివరాజ్సింగ్ సంచలన వ్యాఖ్యలు..!!
Related Posts:
కరోనా విజృంభిస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రయత్నాలా !! .. జగన్ పై చంద్రబాబు ఫైర్ఏపీలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నా రాజకీయ పార్టీల రాజకీయాలు మాత్రం ఆగటం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినా , కరోనా ప్రబలుతున్న ఈ సమయంలో … Read More
lockdown:వైద్య సిబ్బందిపై కత్తితో దాడి, టీచర్ చెంప చెల్.. మొబైల్ తీసుకొని...దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొనగా.. విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందిపై దాడిచేశాడు. ఆ బృందంలో ఉన్న టీచర్పై కూడా చేయిచేసుకున్నాడు.మధ్యప్రదేశ్ విన… Read More
రెడ్ జోన్ పరిధిలో జగన్ క్యాంపు ఆఫీసు- ప్రచారంపై స్పందించిన గుంటూరు కలెక్టర్గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదువుతున్న నేపథ్యంలో తాడేపల్లి గ్రామం పరిధిలోకి వచ్చే సీఎం జగన్ క్యాంపు కార్యాలయం కూడా రెడ్ జోన్ పరిధ… Read More
ప్రారంభం కాబోతున్న రంజాన్ మాసం.. సామూహిక ప్రార్థనల నిషేదం సాధ్యమేనా..?ఢిల్లి/హైదరాబాద్ : ఓపక్క కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. మరోపక్క లాక్ డౌన్ ఆంక్షలు.. దేశ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లకే పరిమితమైన సందర్బం. … Read More
లాక్ డౌన్ మందు పార్టీ కేసులో ట్విస్ట్.. అధికారులపై రిపోర్టర్ల అట్రాసిటీ కేసు..ఖమ్మం జిల్లాలోని మధిర పట్టణంలో ఇటీవల వెలుగుచూసిన అధికారుల మందు పార్టీ ఘటన అనుకోని మలుపులు తిరుగుతోంది. అధికారుల మందు పార్టీని కొంతమంది రిపోర్టర్స్ బయట… Read More
0 comments:
Post a Comment