Tuesday, October 6, 2020

మంత్రికి తెల్లరేషన్ కార్డ్.. కానీ రైతులు విమానాల్లో వెళ్లొద్దా.. టీడీపీ అనిత నిప్పులు

ఏపీలో మంత్రి అప్పలరాజు చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. అమరావతి ప్రాంత రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడంతో వివాదం చేలరేగిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ మహిళ అధ్యక్షురాలు అనిత రంగంలోకి దిగారు. మంత్రిపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ట్వీట్‌లో ఏకీపారేశారు. రైతులను చిన్నచూపు చూడటం సరికాదన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d6SkqW

Related Posts:

0 comments:

Post a Comment