రాజస్తాన్ సామాజిక న్యాయం, సాధికారత మంత్రి భన్వార్ లాల్ మేఘవాల్ (72) కన్నుమూశారు. ఆయన గత కొద్దిరోజులుగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఏడాది మే నెలలో అతనికి బెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది. తర్వాత కోలుకున్న.. సోమవారం సాయంత్రం చనిపోయారు. మేఘవాల్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అనారోగ్యంగా ఉండటంతో గుర్గావ్ ఆస్పత్రిలో చేర్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nm5aWe
విషాదం: రాజస్తాన్ మంత్రి భన్వార్ లాల్ మేఘవాల్ కన్నుమూత, సీఎం గెహ్లట్ సంతాపం..
Related Posts:
నెలనెలా 3 వేలు.. కేంద్ర పింఛను పథకం.. దరఖాస్తులు ప్రారంభంఢిల్లీ : కేంద్ర పింఛను పథకానికి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అసంఘటిత రంగ కార్మికులకు నెలనెలా 3వేల రూపాయల పింఛను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది … Read More
పుల్వామాలో తుపాకుల మోత.. నలుగురు సైనికులు మృతిపుల్వామా : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. ఆ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే.… Read More
పుల్వామా ఉగ్రదాడికి గట్టి కౌంటర్.. మోడీపై నమ్మకం : హేమమాలినిముంబయి : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు నటి, ఎంపీ హేమమాలిని. కశ్మీర్ లో శాంతి నెలకొల్పేలా అవసరమైన అన్నీ చర్యలు ప్రధాని మోడీ తీసుకుంటార… Read More
షాకింగ్ ట్విస్ట్ .. పెళ్లి చేసింది బజరంగ్ దళ్ కాదు .. ఆత్మహత్యకు యత్నించింది ఆ జంట కాదుప్రేమికుల రోజున... తాము భజరంగ్దళ్ కార్యకర్తలమంటూ ఓ ప్రేమికుల జంట కు బలవంతంగా పెళ్లి చేసి వారి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ప్రేమ జంట బ… Read More
వైసిపి లోకి కావూరి..! జగన్ తో భేటీ : ఏలూరు లోక్సభ బరిలోకి ..!వైసిపి లోకి మరో సీనియర్ నేత. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేసిన కావూరు సాంబశివరావు వైసిపి లో చేర టానికి రంగం సిద్దమైంది. ఆయన ప్రస్తుత… Read More
0 comments:
Post a Comment