రాజస్తాన్ సామాజిక న్యాయం, సాధికారత మంత్రి భన్వార్ లాల్ మేఘవాల్ (72) కన్నుమూశారు. ఆయన గత కొద్దిరోజులుగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఏడాది మే నెలలో అతనికి బెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది. తర్వాత కోలుకున్న.. సోమవారం సాయంత్రం చనిపోయారు. మేఘవాల్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అనారోగ్యంగా ఉండటంతో గుర్గావ్ ఆస్పత్రిలో చేర్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nm5aWe
Monday, November 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment