బల్దియా పోరుకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. రేపటినుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమవబోతోంది. ఇక పోలింగ్ కేంద్రాలపై ఎన్నికల సంఘం దృష్టిసారించింది. కరోనా వైరస్ వల్ల బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. భౌతిక దూరం నేపథ్యంలో.. తక్కువ వయోజనులతో పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగి అవకాశం ఉంది. గతంతో పోలిస్తే దాదాపు 2 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kF8Osz
Tuesday, November 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment