Monday, January 13, 2020

విశాఖలోనే రిపబ్లిక్ డే వేడుకలు: వేదిక ఖరారు, సీఎం జగన్, గవర్నర్ హాజరు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు మాత్రం గణతంత్ర వేడుకలను విశాఖపట్నంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. వేదిక కూడా ఖరారైపోయింది. తాజాగా, విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశాలు జారీ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37YyTNh

Related Posts:

0 comments:

Post a Comment