ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆందోలనలను చేస్తోన్న రైతుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. రాజధాని ప్రాంతంలో గత వారం రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు, పలు మీడియా సంస్థలు ప్రసారం చేసిన వీడియోలు, పబ్లిష్ చేసిన ఫొటోను పరిశీలించిన జడ్జిలు.. పోలీసుల తీరు చట్టవిరుద్ధంగా ఉందని ఆగ్రహించారు. సుమోటోగా విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు బాధ్యులపై ప్రశ్నల వర్షం కురిపించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30i1DOm
Monday, January 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment