అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/385GGZN
చంద్రబాబు తప్పు చేశారు: మోడీ, బాబు, పవన్ మళ్లీ కలుస్తారంటూ రాయపాటి సంచలన వ్యాఖ్యలు
Related Posts:
10 రోజులే: 10వ తరగతి పరీక్షలపై కేంద్ర మానవ వనరుల శాఖ కీలక ప్రకటనన్యూఢిల్లీ: మిగిలిన పదవ తరగతి పరీక్షలపై నెలకొన్న ఉత్కంఠపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంగళవారం స్పష్టతనిచ్చింది. ఈశాన్య ఢిల్లీకి చెందని విద్యార్థు… Read More
సకల హింసలకు మద్యమే కారణం..! తాజాగా నిరూపించిన ఏపి ఉందంతాలు..! ఇప్పుడేం చేయాలి..?అమరావతి/హైదరాబాద్ : కరోనా మహమ్మారి పడగవిప్పి బుసలు కొడుతున్న తరుణంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా ప్రభావం ఉన్న దేశ… Read More
డబ్బులిచ్చి వైన్ షాప్కు పంపుతున్నారు.. చంద్రబాబుపై వైసీపీ ఫైర్.. టీడీపీ చీఫ్ ఎమన్నారంటే..మామూలుగానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అగ్గి మీద గుగ్గిలంలా మండిపోతుంటాయి.. ఇప్పుడు దానికి మద్యం కూడా తోడు కావడంతో ఆ సెగలు ఢిల్లీనీ తాకుతున్నాయి. లాక్ డ… Read More
జాతీయ స్థాయిలో జగన్ పరువు పోయేలా.. వైజాగ్లో రోడ్డెక్కిన మహిళలు.. ఎందుకో తెలుసా?''కరోనా వైరస్ నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయి..'', ''ర్యాపిడ్ టెస్టింగ్స్లో అన్ని రాష్ట్రాలకంటే ఏపీనే ముందుంది..'', '… Read More
70 కి.మీ నడిచిన నిండుచులాలు, రోడ్డుపైనే ప్రసవం, పండంటి బిడ్డ జననం..లాక్డౌన్ వల్ల చేతిలో పనిలేదు. వలసకూలీల వెతల గురించి వింటేనే కలచివేస్తోంది. పనిలేకపోవడంతో నిండుచూలాలు భర్త, బంధువులతో కలిసి తన గమ్యస్థానం వైపు అడుగులే… Read More
0 comments:
Post a Comment