Friday, October 23, 2020

పాకిస్తాన్‌కు భారీ షాక్ - టెర్రరిస్టుల కట్టడిలో ఫెయిల్ - ఇంకా ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులోనే..

ఉగ్రవాదుల కార్ఖానాగా పేరుపొందిన పాకిస్తాన్ లో అంతర్జాతీయ ఆంక్షల తర్వాత కూడా పరిస్థితి మారలేదు. పాక్ లో ఇప్పటికీ పలు రూపాల్లో ఉగ్రకలాపాలు కొనసాగుతున్నాయని, ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన కారణంగా ‘‘ప్రపంచ ఉగ్రవాద నియంత్రణా సంస్థ (ఎఫ్ఏటీఎఫ్) సూచించిన ఆరు ప్రమాణాలను పాక్ పాటించలేదు. దీంతో.. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆంక్షలను పొడగించారు. మోదీ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mh4yRi

Related Posts:

0 comments:

Post a Comment