Friday, October 23, 2020

పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వండి - మంత్రి నిర్మలతో ఏపీ మంత్రి బుగ్గన భేటీ - కీలక అంశాలివే

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతామన్ తో భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, పాత బకాయిల్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరినట్లు ఆయన చెప్పారు. నిర్మలతో భేటీ అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. మోదీ, షా చెప్పినా జగన్ వినలేదు -

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37uMxL4

Related Posts:

0 comments:

Post a Comment