Friday, October 23, 2020

ఏపీలో కరోనా: 8లక్షలు దాటిన కేసులు - కొత్తగా 3,765 మందికి ఇన్ఫెక్షన్ - ఆ4 జిల్లాల్లో..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువ స్థాయిలో నిలకడగా కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య శాఖ శుక్రవారం వెల్లడిచిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 3,765 కొత్త కేసులు, 20 మరణాలు నమోదయ్యాయి. కొత్త వాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 8 లక్షలు దాటి, 8,00,684కు చేరుకున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 6,544గా ఉంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31E6f3k

Related Posts:

0 comments:

Post a Comment