అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు భారతదేశంలోనే చర్చనీయాంశం కావడమే కాదు.. పాకిస్తాన్కు చెందిన డాన్ పత్రికలో కూడా వార్తలు వచ్చాయి. ఎన్నికలకు ముందు యుద్ధం రాబోతుందని రెండేళ్ల ముందే తనకు తెలుసునని జనసేనాని చెప్పినట్లుగా జోరుగా ప్రచారం సాగింది. దీనిపై పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. దీనిని జనసేన ట్వీట్ చేసింది. అంతేకాదు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BZ83XU
పాక్లో సంబరాలు... తప్పుడు ప్రచారం ఆపండి: ఇండియన్ మీడియాపై పవన్ కళ్యాణ్, ఇవి చూడండి(వీడియో)
Related Posts:
Domestic Flights ban: బుధవారం నుంచి రాకపోకలు బంద్, సరకు రవాణా మాత్రం కంటిన్యూ: కేంద్రం..కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంతో కేంద్రం మరింత పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 20 రాష్ట్రాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచ… Read More
లాక్ డౌన్ ఎఫెక్ట్ : విజయవాడలో రేపటి నుంచి ఆంక్షలు మరింత కఠినతరం- బయటికొచ్చే సమయాలివే..ఏపీ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడ నగరంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ఇవాళ ప్రజలు తేలిగ్గా తీసుకున్నారు. ఆంక్షలు అమల… Read More
ద్వాదశ రాశుల వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో ఎలా ఉంటుందో తెలుసా..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక… Read More
మహారాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ, జిల్లాల నిర్బంధం: అందుకేనంటూ సీఎం ఉద్ధవ్ థాక్రేముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కీలక నిర్ణయం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున… Read More
coronavirus: కొత్తగూడెం డీఎస్పీపై 1897 ఎపిడెమిక్ డిసిజ్ యాక్ట్ కేసు, కుమారుడికి పాజిటివ్..కరోనా మహమ్మరి విజృంభించడంతో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించి కఠినచర్యలకు ఉపక్రమించింది. అయితే బాధ్యతగల డీఎస్పీ ఒకరు తన కుమారుడిని క్వారంటైన్లో ఉంచ… Read More
0 comments:
Post a Comment