దుబ్బాక ఉప ఎన్నికలో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీజేపీ నుంచి రఘునందన్ పేరు వినిపిస్తోండగా... కాంగ్రెస్ నుంచి రాములమ్మ విజయశాంతి పేరును పరిశీలిస్తున్నారు. అయితే ఇంతవరకు ఏ పార్టీ కూడా తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. కానీ బై పోల్ను అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FEkFIk
దుబ్బాక బై పోల్: సోలిపేట సతీమణికే టీఆర్ఎస్ టికెట్..?, ప్రచారంలో రఘునందన్ దూకుడు..?
Related Posts:
లంచం అడిగిన ఎమ్మార్వోకి ఊహించని షాక్ ఇచ్చిన మహిళ.. ఏం చేసిందో తెలుసా?లంచం అడిగిన తహసీల్దార్కు ఓ మహిళ జీవితంలో మరిచిపోలేని షాక్ ఇచ్చింది. లంచం ఇచ్చే స్థోమత తనకు లేదని.. దానికి బదులు తమ గేదెను తీసుకోవాలని.. ఏకంగా దాన్ని … Read More
వైఎస్ జగన్ మంత్రివర్గం ఎందుకు, విశాఖపై విజయసాయిరెడ్డి కామెంట్లపై సీపీఐ రామకృష్ణఏపీ మంత్రులపై సీపీఐ రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్టణం గురించి ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతుంటే మంత్రివర్గం ఎందుకు, మంత్రులు ఎందుకు … Read More
రాయలసీమకు హైకోర్టు వస్తే పది జిరాక్స్ షాపులు పెరగటం తప్ప ఏం లాభం : జేసీ దివాకర్ రెడ్డిజగన్ మూడు రాజధానుల నిర్ణయంపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మావాడు మహా తెలివైనవాడు అంటూనే , తల ఒక చోట మొండెం ఒక చోట, కాళ్ళు చేతులు ఇంకో చ… Read More
చంద్రబాబు నాయుడు అరెస్ట్ బ్రేక్, పాదయాత్రకు అనుమతి లేదన్న పోలీసులు..ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు సహా వామపక్ష నేతలు, జేఏసీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత… Read More
ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఎఫెక్ట్: వరుస బెట్టి ఫిర్యాదులు.. వేదిక మీదే స్పృహ తప్పిన కలెక్టర్..బెంగళూరు: ఓ ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్.. వేదిక మీదే స్పృహ తప్పిన ఘటన ఇది. కర్ణాటకలోని కార్వారలో గురువారం చోటు చేసుకుంది. ఆ కలెక్ట… Read More
0 comments:
Post a Comment