Monday, September 14, 2020

దుబ్బాక బై పోల్: సోలిపేట సతీమణికే టీఆర్ఎస్ టికెట్..?, ప్రచారంలో రఘునందన్ దూకుడు..?

దుబ్బాక ఉప ఎన్నికలో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీజేపీ నుంచి రఘునందన్ పేరు వినిపిస్తోండగా... కాంగ్రెస్ నుంచి రాములమ్మ విజయశాంతి పేరును పరిశీలిస్తున్నారు. అయితే ఇంతవరకు ఏ పార్టీ కూడా తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. కానీ బై పోల్‌ను అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FEkFIk

Related Posts:

0 comments:

Post a Comment