ఏపీలో మూడు రాజధానుల బిల్లులకు ఆమోదం తెలిపే ప్రక్రియలో చోటు చేసుకున్న పరిణామాలు వాటి ఆమోదంపై ప్రభావం చూపబోవని అసెంబ్లీ కార్యదర్శి తాజాగా హైకోర్టుకు దాఖలు చేసిన ప్రమాణపత్రంలో తేల్చేశారు. రాజధానుల బిల్లుల ఆమోదం నేపథ్యంలో మండలిలో జరిగిన పరిణామాల ప్రభావం వాటి భవితవ్యాన్ని తేల్చలేదని ఆయన స్పష్టం చేశారు. చివరికి మండలి ఛైర్మన్ తన విచక్షణాధికారాలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32PgClB
మండలి ఛైర్మన్ కు విచక్షణాధికారాల్లేవ్- రాజధాని బిల్లుల ఆమోదం సక్రమమే- అసెంబ్లీ కార్యదర్శి
Related Posts:
ఆ సంగతి నేనే మరిచిపోయాను.. గుర్తుంచుకున్నందుకు నాగబాబుకు థ్యాంక్స్ : అంబటి రాంబాబుబీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ్ముడి తరుపున ఆ విమర్శలకు కౌంటర్ … Read More
నటి షబానా అజ్మీకి రోడ్డు ప్రమాదం.. భర్త జావెద్ అక్తర్ సేఫ్.. నుజ్జునుజ్జయిన కారు..బాలీవుడ్ నటి షబానా అజ్మీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మహారాష్ట్ర రాయగడ్ జిల్లాలోని ముంబై-పుణే ఎక్స్ప్రెస్ రహదారిపై ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కు… Read More
అప్పుడు యోగీ రాముడు...ఇప్పుడు రావణుడు: ఎస్పీలోకి సునీల్ సింగ్..ఎవరీయన?లక్నో: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీకి షాక్ తగిలింది. సీఎం యోగీ ఆదిత్యనాథ్కు కుడిభుజంగా వ్యవహరించే హిందూ యువవాహినీ మాజీ అధ్యక్షుడు సునీల్ సింగ్ కమలం పార్టీక… Read More
సీఏఏపై స్పందించిన పవన్ కళ్యాణ్: ఏమన్నారంటే..?, జనసైనికులకు కీలక సూచనలుహైదరాబాద్: గత కొద్ది నెలలుగా భారతీయ జనతా పార్టీతో పొత్తుపై అగ్రనేతలతో చర్చలు జరిపామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. శనివారం పార్టీ గ్రేటర… Read More
ట్విటర్ మారథాన్: మహిళా కమిషన్ ఛైర్పర్సన్ను ఇప్పటికైనా ప్రభుత్వం నియమిస్తుందా.?హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో గతేడాది జరిగిన దిషా ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశం మొత్తం రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేశాయి. ఈ క్రమంలోనే తెలం… Read More
0 comments:
Post a Comment