ఏపీలో మూడు రాజధానుల బిల్లులకు ఆమోదం తెలిపే ప్రక్రియలో చోటు చేసుకున్న పరిణామాలు వాటి ఆమోదంపై ప్రభావం చూపబోవని అసెంబ్లీ కార్యదర్శి తాజాగా హైకోర్టుకు దాఖలు చేసిన ప్రమాణపత్రంలో తేల్చేశారు. రాజధానుల బిల్లుల ఆమోదం నేపథ్యంలో మండలిలో జరిగిన పరిణామాల ప్రభావం వాటి భవితవ్యాన్ని తేల్చలేదని ఆయన స్పష్టం చేశారు. చివరికి మండలి ఛైర్మన్ తన విచక్షణాధికారాలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32PgClB
మండలి ఛైర్మన్ కు విచక్షణాధికారాల్లేవ్- రాజధాని బిల్లుల ఆమోదం సక్రమమే- అసెంబ్లీ కార్యదర్శి
Related Posts:
రాంమందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తేవాలి.. ఉద్దవ్ థాక్రేరామ మందిర నిర్మాణంపై పార్లమెంట్లో ఆర్డినెన్స్ తీసుకురావాలని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే అన్నారు. రేపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేప… Read More
జగన్ ను కట్టి పడేసిన కృష్ణా జిల్లా సెంటిమెంట్..! అందుకే ఆ ముగ్గిరికి కీలక పదవులు..!!అమరావతి/హైదరాబాద్ : కీలకమైన రాజధాని జిల్లా కృష్ణాలో వైసీపీ ఇక దూకుడు ప్రదర్శిస్తుందా ? ఇక్కడ నుంచి విజయం సాధించిన కీలక నాయకులకు వైసీపీ అధినేత,… Read More
ప్రేమించి.. పెళ్లాడి.. చివరకు..హైదరాబాద్ : వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెద్దలను ఎదురించి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. చిన్న చిన్న గొడవలు, అలకలు, బుజ్జగింపులతో నాలుగు నెలల పాటు అంతా స… Read More
ఎందాక..? ఎప్పటి దాక..? కేసీఆర్, మోదీ మధ్య ముదురుతున్న నిశ్శబ్ద యుద్దం..!!ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం మద్య అంతర్గత విభేదాలు తారా స్తాయిలో నడుతస్తున్నాయా..? ప్రధాని మోదీని కలుసుకునేందుకు విముఖత చూపిస్తున్నార… Read More
కశ్మీర్లో హై అలర్ట్.. పుల్వామా తరహా దాడులు మరోసారి... యూఎస్, భారత ఇంటలిజెన్స్ హెచ్చరికలుజమ్ము, కశ్మీర్లో మరో ఉగ్రదాడి జరగవచ్చని భారత తోపాటు ఆమేరికా ఇంటలీజన్స్ వ్యవస్థలు హెచ్చరించాయి. దీంతోపాటు పాకిస్థాన్ గుఢాచార సంస్థలు కూడ ఆదేశానికి విష… Read More
0 comments:
Post a Comment