న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా రాజ్యసభలో దురుసుగా ప్రవర్తించిన ఎనిమిది మంది సభ్యుల సస్పెన్షన్ వ్యవహారం ఇంకా చల్లారలేదు. తమను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఎనిమిది మంది సభ్యులు రాత్రంతా పార్లమెంట్ ఆవరణలోనే గడిపారు. జాతిపిత మహాత్మాగాాంధీ విగ్రహం వద్ద దీక్ష కొనసాగించారు. పాటలు పాడుతూ గడిపారు. వారికి మద్దతుగా పలువురు లోక్సభ, రాజ్యసభ సభ్యులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/362rPS9
టీ తెచ్చిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్: రాత్రంతా గాంధీ విగ్రహం వద్దే: పాటలు పాడుతూ
Related Posts:
తల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలుసమాజంలోని వ్యవస్థలపై, రాజకీయ నేతల తీరుపై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుపేదలకు న్యాయ సహాయం అందడంల… Read More
ఆ రాష్ట్రంలో వారంలో మూడు రోజుల పాటు స్ట్రిక్ట్ లాక్డౌన్: ఆలయాలు సహా అన్నీ క్లోజ్ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ మహారాష్ట్రలో బీభత్సాన్ని సృష్టిస్తోంది. విలయతాండవం చేస్తోంది. ఏ మాత్రం అంచనాలకు అందని విధంగా చెలరేగిపోతోంది ఒక్కరోజులో ది… Read More
యోగి ఆదిత్యనాథ్కు కొవిడ్ వ్యాక్సిన్ -తొలి డోసు తీసుకున్న యూపీ సీఎం -వైరస్ కట్టడికి కఠిన చర్యలుదేశంలో కరోనా వైరస్ మరోసారి వీరవిహారం చేస్తున్నది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లోనూ పెద్ద ఎత్తున కొత్త కేసులు వస్తూ, మూడు నెలల గరిష్టానికి యాక్టివ… Read More
వైఎస్ వివేకా హత్యోదంతంతో లింక్: ఏబీ వెంకటేశ్వర రావుపై ముగిసిన విచారణ: 12 పేజీల స్టేట్మెంట్అమరావతి: సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుపై కొనసాగుతోన్న విచారణ ముగిసింది. ఆయన స్టేట్మెంట… Read More
అత్యంత ప్రమాదకరం: భారత్లో కొత్త వేరియంట్ కరోనా వైరస్: కాలిఫోర్నియాలో తొలి కేసువాషింగ్టన్: ఇప్పటిదాకా బ్రిటన్, ఆఫ్రికన్ వేరియంట్లకు సంబంధించిన కొత్త కరోనా వైరస్ కేసులను చూశాం. ఇక తాజాగా ఇండియన్ వేరియంట్ కరోనా వైరస్ కూడా పుట్టుకొ… Read More
0 comments:
Post a Comment