దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రాల్లో జవాబుదారీతనం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ మీటర్ల బిగింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీనికి ఇప్పటికే ఉచిత విద్యుత్ ఇస్తున్న పలు రాష్ట్రాలు నిరాకరించాయి. వీటిలో తెలంగాణ కూడా ఒకటి. ఒకప్పుడు వైఎస్సార్ వ్యతిరేకించిన విద్యుత్ మీటర్లను బిగించేందుకు ఆయన తనయుడు జగన్ సిద్ధమవుతుంటే తెలంగాణ మాత్రం వైఎస్సార్ అడుగుజాడల్లోనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mPgU4f
ఏపీలో ఉచిత విద్యుత్ మీటర్ల గుట్టు విప్పిన హరీష్ రావు- ఆ 4 వేల కోట్ల కోసమే జగన్.. !
Related Posts:
యూనియన్ బ్యాంక్లో పలు ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 181 క్రెడిట్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ … Read More
అవకాశం ఇస్తే సికింద్రాబాద్లో మళ్లీ గెలుస్తా: బండారు దత్తాత్రేయ ధీమాహైదరాబాద్ : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరో సారి సత్తా చాటుతుందని, ఎవరి దయాదాక్షిణ్యాల మీద కేంద్ర ఆదారపడాల్సిన అవసరం ఉ… Read More
మొన్నటివరకు ఛీ అన్నారు... నేడు వాటేసుకున్నారు: అస్సోంలో బీజేపీ ఏజీపీ పొత్తు ఖరారుగౌహతి: ఎన్నికల వేళ అస్సోంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో అస్సోం గన పరిషత్ బీజేపీతో కలిసి పోటీచేసేలా పొత్తు కుదుర్చుకుంది. అ… Read More
70 ఏళ్ల డిమాండ్: రేపు భారత్ - పాకిస్తాన్ అధికారుల మధ్య కీలక చర్చలున్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ అధికారులు రేపు (మార్చి 14) భేటీ కానున్నారు. కర్తార్పూర్ కారిడార్ అంశంపై వారు చర్చించనున్నారు. పాక్లోని కర్తార్పూర్ ప… Read More
భారతీయుల డేటా చోరీకి సంబంధించి సీబీఐకి స్పందించిన ఫేస్బుక్,కేంబ్రిడ్జి అనలిటికాఢిల్లీ: గతకొద్దిరోజులుగా డేటా చోరీ అంశం తెలుగురాష్ట్రాల్లో హాట్టాపిక్గా మారింది. గతేడాది భారత్లో డేటా చోరీ భారీగా జరిగిందని సోషల్ మీడియా నుంచి వ్యక… Read More
0 comments:
Post a Comment