దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రాల్లో జవాబుదారీతనం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ మీటర్ల బిగింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీనికి ఇప్పటికే ఉచిత విద్యుత్ ఇస్తున్న పలు రాష్ట్రాలు నిరాకరించాయి. వీటిలో తెలంగాణ కూడా ఒకటి. ఒకప్పుడు వైఎస్సార్ వ్యతిరేకించిన విద్యుత్ మీటర్లను బిగించేందుకు ఆయన తనయుడు జగన్ సిద్ధమవుతుంటే తెలంగాణ మాత్రం వైఎస్సార్ అడుగుజాడల్లోనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mPgU4f
ఏపీలో ఉచిత విద్యుత్ మీటర్ల గుట్టు విప్పిన హరీష్ రావు- ఆ 4 వేల కోట్ల కోసమే జగన్.. !
Related Posts:
దేశంలోని క్రిమినల్స్ తో సంబంధాలున్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ - బుద్దా వెంకన్నవైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు . జగన్ అప్పుడే గెలిచేశామనే భ్రమలో ఉన్నారని తెలుగుదేశం నేత బు… Read More
మరికాసేపట్లో తెలంగాణ టెన్త్ ఫలితాలుహైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11.30గం.లకు సచివాలయంలోని డీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ కార్యదర… Read More
ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చెయ్యమంటున్న కొండా దంపతులు ... కాంగ్రెస్ కు అభ్యర్థుల టెన్షన్స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. దీంతో ఎన్నికలను ఆపాలంటూ సోమవారం కోర్టులో పిటిషన్ ధాఖలు చేయనుంది. ఇప్పటికే రాష్ట్… Read More
వైసీపీ లో చేరేందుకు నేతల ఆసక్తి .. అలా వస్తే నో ఎంట్రీ అంటున్న జగన్ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కుతుంది అన్న ప్రచారానికి తెరతీసింది . ఏపీ ప… Read More
ఓటు వేయలేకపోయిన దిగ్విజయ్ సింగ్భోపాల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్.. తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. సకాలంలో పోలింగ్ … Read More
0 comments:
Post a Comment