హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఒక్కసారిగా తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పుంజుకొంది. షరా మామూలే అనే స్థితికి చేరుకుంది. ఎప్పట్లాగే రాష్ట్రవ్యాప్తంగా రెండువేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వం కరోనా శాంపిళ్ల టెస్టుల సంఖ్యను పెంచిందని, దానికి అనుగుణంగా కేసులూ అధికం అయ్యాయని అధికారులు చెబుతున్నారు. యాక్టివ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iRQDQ5
తెలంగాణలో కథ మళ్లీ మొదటికి: పుంజుకొన్న పాజిటివ్ కేసులు: తగ్గినట్టే తగ్గి..అనూహ్యంగా
Related Posts:
ఏపీలో కరోనా: భారీగా కొత్త కేసులు - 5లక్షలకు చేరువగా - డిశ్చార్జీల్లోనూ రికార్డు - ఆ 4 జిల్లాల్లో..కరోనా బాధిత రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతున్నది. వైద్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం.… Read More
ప్రియాంక గాంధీ వాద్రా: యూపీ నుంచి రాజస్థాన్కు కఫీల్ ఖాన్ ఫ్యామిలీ, ఇక అంతా కాంగ్రెస్ పార్టీనేన్యూఢిల్లీ: జైలు నుంచి విడుదలైన డాక్టర్ కఫీల్ ఖాన్, అతని కుటుంబాన్ని రాజస్థాన్ రాష్ట్రానికి క్షేమంగా చేరేందుకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాం… Read More
పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకు కరోనా - ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరుకు - మెరుగైన చికిత్స కోసందేశంలోనే అత్యధిక యాక్టివ్ కేసులున్న రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వరుసగా ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారు. … Read More
ఇంకొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీ - సభ్యులు, సిబ్బందికి కరోనా టెస్టులు పూర్తి - ప్రధాన చర్చ వీటిపైనవైరస్ విలయతాండవం చేస్తోన్నవేళ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సోమవారం ఉదయం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమా… Read More
అమ్మా బాగున్నారా.: పంచాయతీ కార్యదర్శి రమాదేవికి సీఎం కేసీఆర్ ఫోన్: వారి సంభాషణ ఇలా..వరంగల్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవీకి శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. గ్రామంలో ప… Read More
0 comments:
Post a Comment