హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఒక్కసారిగా తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పుంజుకొంది. షరా మామూలే అనే స్థితికి చేరుకుంది. ఎప్పట్లాగే రాష్ట్రవ్యాప్తంగా రెండువేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వం కరోనా శాంపిళ్ల టెస్టుల సంఖ్యను పెంచిందని, దానికి అనుగుణంగా కేసులూ అధికం అయ్యాయని అధికారులు చెబుతున్నారు. యాక్టివ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iRQDQ5
తెలంగాణలో కథ మళ్లీ మొదటికి: పుంజుకొన్న పాజిటివ్ కేసులు: తగ్గినట్టే తగ్గి..అనూహ్యంగా
Related Posts:
కూలిన మూడంతస్తుల భవనం.. ఒకరి మృతి, చిక్కుకున్న ఆరుగురుఅసలే వర్షకాలం.. అపై వరదలు, పాత ఇళ్లకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని.. పురాతన భవనాలు కూల్చివేయాలని చెబుతోన్న అదే నిర్లక్ష్యం.. దీంతో భవనాలు కూలిపోవడ… Read More
వైఎస్సార్టీపీ ఛలో ఖమ్మం జిల్లా: ఎల్లుండే..రూట్మ్యాప్ ఇదే: నిరాహార దీక్షలో వైఎస్ షర్మిలఖమ్మం: తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం పోరుబాట పట్టింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ను సాధ… Read More
బిగ్ స్కాండల్: సుప్రీంకోర్టు జడ్జి, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు హ్యాక్: యాపిల్న్యూఢిల్లీ: దేశంలో బిగ్ హ్యాకింగ్ స్కాండల్ చోటు చేసుకుంది. పలువురు వేర్వేరు రంగాలకు చెందిన పలువురు బిగ్ షాట్స్ ఫోన్లు హ్యాక్ అయ్యాయి. బాధితుల జాబితాలో… Read More
Gangamma in Pyderu : పైడేరు వాగులో అద్భుత దృశ్యం... సాక్షాత్తు గంగమ్మ తల్లే తరలివచ్చింది...నెల్లూరు జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కొడవలూరు మండలం గండవరం గ్రామంలోని పైడేరు వాగులో ఓ విగ్రహం ప్రత్యక్షమైంది. భారీ వర్షాలకు వరద ప్రవాహంలో … Read More
Kuppam Petrol Price : చంద్రబాబు ఇలాఖాలో రూ.110 దాటిన పెట్రోల్ ధరదేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలు రోజురోజుకు పైకి ఎగబాకుతుండటంతో సామాన్య,మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలాచోట… Read More
0 comments:
Post a Comment