భారీ వర్షాలకు భాగ్యనగరం చిరుగుటాకులా వణికిపోయింది. సిటీ సహా శివారు ప్రాంతాల్లో వందేళ్ల తర్వాత అక్టోబర్ నెలలో రికార్డు స్థాయి(32 సెం.మీ) వర్షం కురవడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండగా, లోటత్తు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం, వరద పరిస్థితులపై బుధవారం కీలక సమీక్ష నిర్వహించిన అనంతరం మున్సిపల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lLBjWj
భారీ వర్షాలపై కేటీఆర్ కీలక అప్డేట్ - ఇంకో రెండు రోజులు - ముంపు బాధితులకు మంత్రి భరోసా
Related Posts:
వైసీపీతో టచ్లో 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు : సజ్జల సంచలన వ్యాఖ్యలుశాసనమండలి రద్దు దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్న వేళ.. ప్రభుత్వ చర్యలను ఎలా తిప్పికొట్టాలన్న వ్యూహాల్లో టీడీపీ తలమునకలైంది. ఈ క్రమ… Read More
Srikakulam: పట్టాల పక్కన విద్యార్థిని మృతదేహం: అత్యాచారం..హత్య: దిశ తరహా ఘటనగా..!శ్రీకాకుళం: మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలను నిరోధించడానికి దిశ వంటి కఠిన చట్టాలను తీసుకొచ్చినప్పటికీ.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదనడానికి ఉదా… Read More
మోదీ సర్కారుకు మరో ఎదురుదెబ్బ.. సీఏఏపై యూరప్ దేశాల సంచలన తీర్మానం.. అంతర్జాతీయంగా ఎఫెక్ట్దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యవక్తమవుతున్నప్పటికీ.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేసేతీరుతామంటోన్న మోదీ సర్కారుకు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ… Read More
జేఎన్యూ విద్యార్థిపై దేశ ద్రోహం : దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు..ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)కి చెందిన శార్జిల్ ఇమామ్పై అసోం పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొడ… Read More
చంద్రబాబుకు గట్టి షాక్.. టీడీపీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీల డుమ్మాటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు షాకిచ్చారు. శాసనమండలి రద్దుపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సి… Read More
0 comments:
Post a Comment