భారీ వర్షాలకు భాగ్యనగరం చిరుగుటాకులా వణికిపోయింది. సిటీ సహా శివారు ప్రాంతాల్లో వందేళ్ల తర్వాత అక్టోబర్ నెలలో రికార్డు స్థాయి(32 సెం.మీ) వర్షం కురవడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండగా, లోటత్తు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం, వరద పరిస్థితులపై బుధవారం కీలక సమీక్ష నిర్వహించిన అనంతరం మున్సిపల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lLBjWj
భారీ వర్షాలపై కేటీఆర్ కీలక అప్డేట్ - ఇంకో రెండు రోజులు - ముంపు బాధితులకు మంత్రి భరోసా
Related Posts:
ఏపీ, తమిళనాడులో కరోనా ప్రత్యేక పరిస్ధితులు- ఒకే వయసు పిల్లల్లో వైరస్ వ్యాప్తి....దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. దక్షిణాదిన ఉన్న ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ పరిస్దితులు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. మరికొన్నాళ్లు ఇదే… Read More
ఏడాదికి 10మందిని గర్భవతులు చేస్తూ - ఇప్పటికే 150 మంది పిల్లలు - లాక్డౌన్లోనూ నేరుగా సెక్స్తన ఒంట్లోని వీర్యమే అతని ఆయుధం... మహిళలతో సెక్స్ అదనంగా కలిసొచ్చే అవకాశం... ఒకరిద్దరు కాదు.. ఏకంగా ఏడాదికి కనీసం 10 మంది ఆడవాళ్లను గర్భవతుల్ని చేస్తూ.… Read More
Bigboss Telugu:దేవీ ఎలిమినేషన్కు పవన్ ఫ్యాన్స్ కారణమా..? రీఎంట్రీ,పర్సనల్ లైఫ్ గురించి ఏమన్నారు.?బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 క్రమంగా రక్తి కట్టిస్తోంది. అప్పటి వరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్గా బరిలోకి దిగిన ప్రముఖ ఛానెల్ న్యూస్ ప్రెజెంటర్ దేవీ నాగవల్లి … Read More
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయో .. కేసీఆర్ నే అడగాలన్న మంత్రి పేర్ని నానిఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు రవాణాపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంతవరకు వీడలేదు. దీంతో రెండు రాష్ట్రాల్లోని ప్రజలు బస్సు సర్వీసులు లేక తీవ్… Read More
అహ్మద్ పటేల్కు కరోనా పాజిటివ్, ఐసోలేషన్లో ఉండాలని ట్వీట్..కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి నమ్మిన బంటు, సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్కు కరోనా వైరస్ సోకింది. తనకు పాజిటివ్ నిర్దారణ అయ్యిందన… Read More
0 comments:
Post a Comment