శాసనమండలి రద్దు దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్న వేళ.. ప్రభుత్వ చర్యలను ఎలా తిప్పికొట్టాలన్న వ్యూహాల్లో టీడీపీ తలమునకలైంది. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇది మైండ్ గేమా..? లేక నిజంగానే టీడీపీ నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా..? అన్న అంశం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37trPID
వైసీపీతో టచ్లో 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు : సజ్జల సంచలన వ్యాఖ్యలు
Related Posts:
చంద్రబాబు సొంత జిల్లాలో అసమ్మతి సెగ! ఓడిన అభ్యర్థి రాజీనామా! పునరాలోచనలో డీకే?చిత్తూరు: తెలుగుదేశం చరిత్రలో ఏనాడూ ఎదుర్కోలేనంతటి దారుణ పరాజయం ప్రభావం పార్టీలో కాక పుట్టిస్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు … Read More
లగడపాటిపై కేసు పెట్టిన లాయర్ .. లగడపాటి తప్పుడు సర్వేల వెనుక వుంది ఎవరో విచారణ జరపాలని ఫిర్యాదుఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి పలువురు నష్టపోవటానికి లగడపాటి రాజగోపాల్ కారణం అయ్యారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతల… Read More
భార్య ,కొడుకును చంపి పారీపోయిన భర్త... మూసాపేటలో దారుణంహైదరాబాద్లోని మూసపేటలో దారుణం జరిగింది. భార్యతోపాటు నాలుగు సంవత్సరాల కొడుకును కూడ దారుణంగా చంపి పారిపోయాడు ఓ కిరాతకుడు.. ఉత్తరప్రదేశ్కు చెందిన రాజేశ… Read More
300 సీట్లు వస్తాయంటే కొంతమంది నవ్వారు : ప్రధాని నరేంద్రమోడీఆరవ దశ ఎన్నికల ప్రచారంలోనే తాను బీజేపీ 300 పైగా సీట్లను సాధిస్తామని చెప్పానన్నారు ప్రధాని నరేంద్రమోడీ, అయితే అప్పుడు చాలమంది ఎద్దెవా చేశారని అన్నారు. … Read More
2019 ఎన్నికల్లో గెలిచిన దాదాపు 50% మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయట!ఏడు విడతలుగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో కలిపి 8049 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు . అయితే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన… Read More
0 comments:
Post a Comment