శ్రీకాకుళం: మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలను నిరోధించడానికి దిశ వంటి కఠిన చట్టాలను తీసుకొచ్చినప్పటికీ.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదనడానికి ఉదాహరణగా నిలిచిన ఉదంతం ఇది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటర్మీడియట్ విద్యార్థినిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. మృతదేహాన్ని రైలు పట్టాల పక్కన పడేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడానికి ఆ కామాంధులు మృతదేహాన్ని పట్టాల పక్కన పడేసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30YZyaj
Srikakulam: పట్టాల పక్కన విద్యార్థిని మృతదేహం: అత్యాచారం..హత్య: దిశ తరహా ఘటనగా..!
Related Posts:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నెల్లూరు సిటీ నియోజకవర్గం గురించి తెలుసుకోండినెల్లూరు జిల్లా ముఖ్య కేంద్రం నెల్లూరు సిటీ. 2009 నియోజకవర్గాల పునర్విభజన వరకూ నెల్లూరు-రాపూరు గా ఉన్న ఈ నియోజక వర్గం అప్పటి నుండి నెల్లూరు… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నెల్లూరు రూరల్ యోజకవర్గం గురించి తెలుసుకోండినెల్లూరు జిల్లా ముఖ్య కేంద్రంలో పట్టణ-గ్రామీణ ప్రాంతాల కలయికే నెల్లూరు రూరల్ నియోజకవర్గం. 2009 నియోజక వర్గా ల పునర్విభజన వరకు ప్రధానం… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: సర్వేపల్లి నియోజకవర్గం గురించి తెలుసుకోండినెల్లూరు జిల్లా రంజైన రాజకీయాలకు చిరునామా సర్వేపల్లి. ఈ నియోజకవర్గం లో జిల్లా సీనియర్ రాజకీయ నేతలైన సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి..ఆదాల ప్ర… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: యర్రగొండపాలెం నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాలు పూర్తిగా ఈ నియోజకవర్గం లో చేరాయి.తొలుత 1955 నుండి 1972 వరకరు ఎ… Read More
గులాబీ బాస్కు పసుపు ఫీవర్? కూతురు కోసం రంగంలోకి కేసీఆర్?కారు - సారు - పదహారు నినాదంతో టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. 16 సీట్లు తమవేనని గులాబీ నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే నిజామాబాద్లో నెలకొన… Read More
0 comments:
Post a Comment