Friday, October 30, 2020

మీ ఇళ్లల్లో కరెంట్ ఉండాలో.. దీపం బుడ్డీ ఉండాలో తేల్చుకోండి : బీహార్ ఎన్నికల ప్రచారంలో నితీశ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్ మరోసారి ఆర్జేడీపై విరుచుకుపడ్డారు. వాళ్ల హయాంలో మహిళలను,బీసీలను పట్టించుకోనివాళ్లు ఇప్పుడు మాత్రం మహిళా లోకాన్ని ఏం ఉద్దరిస్తారని ప్రశ్నించారు. ఆర్జేడీ తప్పుదోవ పట్టించే విధానాలను బీహారీ ప్రజలు గమనించాలన్నారు. గతంలో బీహార్‌లోని నగరాల్లో సైతం విద్యుత్ ఉండేది కాదని... తాము అధికారంలోకి వచ్చాకే 'లాంతరు శకం'కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Vmf4P

Related Posts:

0 comments:

Post a Comment