అంకారా/ఏథేన్స్: టర్కీ, గ్రీస్ దేశాలను భారీ భూకంపం కకావికలం చేసింది. దీంటో టర్కీలోని ఇజ్మిర్ పరిధిలో పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలిపోయాయి. ప్రజలు భయంతో వీధులవెంట పరుగులు తీశారు. భూకంప ప్రభావంతో ఏజియన్ సముద్రంలో చిన్నపాటి సునామీ రావడంతో ఇజ్మిర్ పరిధిలోని తీర ప్రాంతంలో సముద్రపు పలు ఇళ్లల్లోకి చేరుకుంది. భూకంపం, సునామీ కారణంగా నలుగురు మృతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jJd1Lk
టర్కీ, గ్రీస్లలో భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు, నలుగురు మృతి, 120 మందికి గాయాలు(వీడియో)
Related Posts:
Ugadi 2021: చంద్రుడు పౌర్ణమి వేళ చిత్త నక్షత్ర మిళితమే చైత్ర మాసండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
చైనా తెంపరితనం: బోర్డర్లో యుద్ధ సామాగ్రి..క్షిపణులు: లఢక్లో ఏం జరుగుతోంది?న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా.. మరోసారి తన తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. గత ఏడాది పొడవునా భారత్ సైన్యానికి కంటి మీద కునుకు లేకు… Read More
Sputnik V వినియోగానికి డీసీజీఐ గ్రీన్సిగ్నల్: డాక్టర్ రెడ్డీస్: ఆ లిస్ట్లో 60వ దేశంగాన్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోన్న వేళ.. నాలుగు రోజుల పాటు టీకా ఉత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సందర్భంలో..దేశంలో కొనసాగుతోన్న… Read More
ఏపీలో కరోనా పాజిటివ్ వచ్చినా పకోడీలు వేసి వస్తానన్న బాధితుడు ... వైద్య సిబ్బంది షాక్ !!దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెత్త… Read More
వైఎస్ జగన్ విజ్ఞప్తికి యుద్ధ ప్రాతిపదికన స్పందించిన మోడీ సర్కార్: లేఖ రాసిన రెండో రోజేవిజయవాడ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడిం… Read More
0 comments:
Post a Comment