అంకారా/ఏథేన్స్: టర్కీ, గ్రీస్ దేశాలను భారీ భూకంపం కకావికలం చేసింది. దీంటో టర్కీలోని ఇజ్మిర్ పరిధిలో పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలిపోయాయి. ప్రజలు భయంతో వీధులవెంట పరుగులు తీశారు. భూకంప ప్రభావంతో ఏజియన్ సముద్రంలో చిన్నపాటి సునామీ రావడంతో ఇజ్మిర్ పరిధిలోని తీర ప్రాంతంలో సముద్రపు పలు ఇళ్లల్లోకి చేరుకుంది. భూకంపం, సునామీ కారణంగా నలుగురు మృతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jJd1Lk
టర్కీ, గ్రీస్లలో భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు, నలుగురు మృతి, 120 మందికి గాయాలు(వీడియో)
Related Posts:
ఎందా చాటా? సీటు దొరికిందా?.. గుంటూరు బరిలో అలీ?గుంటూరు : సినిమా అభిమానం రాజకీయాల్లో పనిచేస్తుందా? హీరోలు గానీ, కమెడియన్లు గానీ ఎన్నికల్లో నిలబడితే గంపగుత్తగా ఓట్లు పడతాయా? సినిమా, రాజకీయం ఒక్కటేనా?… Read More
ఉగ్రవాదులను తయారు చేస్తోన్న పాక్ మాజీ సైనికొద్యోగులు, ఐఎస్ఐ మాజీ ఏజెంట్లు: బట్టబయలు చేసిన ఇటాలియన్రోమ్: ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలతో తమకు ఎలాంటి సంబంధాలు లేవంటూ పాకిస్తాన్ చేస్తోన్న ప్రకటనలు బూటకమని తేలింది. ఆ దేశానికి చెందిన కొందరు మాజీ సైనిక ఉద్య… Read More
ఏపీ-తెలంగాణ మధ్య డేటా యుద్ధం!: హైదరాబాద్లో హైడ్రామా, అసలేం జరిగిందంటే?హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య డేటా వార్ ముదురుతోంది. తమ పార్టీ డేటాను వైసీపీకి అందచేసే కుట్ర తెరాస చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపి… Read More
రాఫెల్ యుద్ధ విమానాలు ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది: పాక్-భారత్ టెన్షన్పై మోడీన్యూఢిల్లీ: రాఫెల్ ఫైటర్ జెట్స్ లేని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పాకిస్తాన్ - భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేస… Read More
ఇది బీజేపీకే ప్లస్: చంద్రబాబుకు భారీ షాకిచ్చిన జేసీ దివాకర్ రెడ్డి, అందుకే అలా అన్నారా?అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాకిచ్… Read More
0 comments:
Post a Comment