Monday, October 12, 2020

సీబీఐ దాడిలో ఎంపీ బాలశౌరి పాత్ర - రష్యన్ యువతితో అది తప్పేంటి? - ఎంపీ రఘురామ తాజా బాంబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వరుసగా చోటుచేసుకుంటోన్న పరిణామాల్లో మొదటిది.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ దాడి. పంజాబ్ నేషనల్ బ్యాంకు కాన్సార్టియం నుంచి రుణాలు పొంది ఎగవేశారనే ఆరోపణల మేరకు గత వారం ఎంపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. 11 చోట్ల సోదాలు నిర్వహించడం తెలిసిందే. నాటి దాడిలో తన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3djXobr

Related Posts:

0 comments:

Post a Comment