Tuesday, January 8, 2019

రూటుమార్చిన జనసేనాని: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, పోరాట యాత్రలకు బ్రేక్!

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జిల్లాల్లో ఇటీవలి వరకు ఆయన జనసేన పోరాట యాత్ర పేరిట పర్యటించారు. దానిని ఆపాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇక నుంచి సమస్యలను ఆధారంగా జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత జిల్లాల్లోని సమస్యలపై పర్యటించనున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fgc6kQ

Related Posts:

0 comments:

Post a Comment