అమరావతి/ హైదరాబాద్ : ఏపి ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని మాటిచ్చిన మోడీ హోదా ఇవ్వకుండా ఏపీకి వెన్నుపోటు పొడిచారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. అన్నిరంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తన కుట్రలు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FeHlwy
కోడికత్తి సినిమా స్క్రిప్టు కేంద్రానిదే..! దర్శకుడు మోదీ..!! లోకేష్ ఘాటు విమర్శలు..!!
Related Posts:
ముగిసిన చంద్రబాబు డెడ్ లైన్- కేంద్రం జోక్యానికి డిమాండ్- సోషల్ ఉద్యమానికి పిలుపు..ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రజాతీర్పు కోరేందుకు వీలుగా అసెంబ్లీని రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టిన 48 గంటల డెడ్ … Read More
సంచలన అధ్యయనం... వెలుగులోకి కరోనా కొత్త లక్షణాలు... జుట్టు రాలిపోవడం కూడా..?దగ్గు,జ్వరం,తలనొప్పి,విరేచనాలు,నీరసం,వాసన కోల్పోవడం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. ఇవీ ఇప్పటివరకూ మనకు తెలిసిన కరోనా లక్షణాలు. కానీ మరికొన్ని కొత్త లక్… Read More
కరోనా వైరస్: గుడ్ న్యూస్: భారీగా పెరిగిన రికవరీలు - కేంద్రం కీలక ప్రకటనదేశంలో కరోనా మహమ్మారికి సంబంధించి భిన్నదృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఓ దిక్కూ వైరస్ వేగంగా వేగంగా వ్యాపిస్తూ కొత్త కేసులు వెల్లువలా పెరుగుతుంటే... మరోవైప… Read More
ముగిసిన 48 గంటల డెడ్ లైన్.. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు సవాల్ డోంట్ కేర్ అన్న వైసీపీఏపీలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు మాటలను వైసిపి నేతలు లెక్కచేయడం లేదు. చంద్రబాబు వేదన, వైసీపీ ప్రభుత్వ పాలన పై ఆయన వ్యక్తం చేస్తున్న ఆక్రోశం అర… Read More
భారీ పేలుళ్లతో బీరూట్ సర్వనాశనం: పిల్లల కోసం పేరెంట్స్, 100మందికిపైగా మృతి(వీడియోస్)బీరూట్: లెబనాన్ రాజధాని బీరూట్ లో మంగళవారం సంభవించిన పేలుళ్లు భయానక వాతావరణాన్ని మిగిల్చాయి. పేలుళ్లు సంభవించిన ప్రాంతంలో ఎక్కడచూసినా హృదయ విదారక దృశ్… Read More
0 comments:
Post a Comment