బీహర్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని బీజేపీ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు దుమ్మెత్తిపోయడంతో దుమారం చెలరేగింది. అయితే మేనిఫెస్టో విడుదల చేసిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం.. ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేరస్తామని స్పష్టంచేశారు. హామీపై విపక్షాలు ఒంటికాలిపై లేవగా.. నిర్మలా సీతామరామన్ స్పందించారు. ఆరోగ్యం అనేది రాష్ట్రానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35yxqOd
బీహరీలకు ఫ్రీగా కరోనా వ్యాక్సిన్: హామీని మరోసారి సమర్థించిన నిర్మలా.. ఇదే కారణం..
Related Posts:
ప్రాణాల మీదకు తెచ్చిన ఓట్ల లెక్కింపు.. 272 మృతి.. 1878 మందికి అనారోగ్యంజకార్తా : ప్రజాస్వామ్య పండుగ ప్రాణాలు తీసింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 272 మందిని పొట్టనపెట్టుకుంది. ప్రజాస్వామ్య పండుగేంటి.. ప్రాణాలు తీయడమేంటి… Read More
సజావుగా సాగుతున్న నాల్గో విడత పోలింగ్.. ఓటు వేసిన పలువురు ప్రముఖులుసార్వత్రిక ఎన్నికల నాల్గో విడత పోలింగ్ సజావుగా సాగుతోంది. 9 రాష్ట్రాల్లోని 72 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఈ దఫా ఎన్నికల్లో… Read More
సినిమా అవకాశాల పేరుతో స్నేహం ..ప్రాణం తీసిన ఉన్మాదంసినిమాల్లో అవకాశం ఇస్తారని చేసిన స్నేహం ఒక యువతి ప్రాణం తీసింది. ఒక ఉన్మాది చేతిలో అనవసరంగా బలైంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజ ఈస్ట్లో … Read More
నా 16 ప్రశ్నలకు 16 గంటల్లో సమాధానం కావాలి .. లేదంటే కోర్టుకు వెళతా ... వర్మ ఫైర్వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని మే 1న ఏపీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే . అయితే లక్ష్మీస్ ఎన్ట… Read More
ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తున్న ఎయిరిండియాఢిల్లీ : ఎయిరిండియా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ సర్వర్లో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణీకులకు పట్టపగలే చుక్కలు చూపించింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్… Read More
0 comments:
Post a Comment