బీహర్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని బీజేపీ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు దుమ్మెత్తిపోయడంతో దుమారం చెలరేగింది. అయితే మేనిఫెస్టో విడుదల చేసిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం.. ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేరస్తామని స్పష్టంచేశారు. హామీపై విపక్షాలు ఒంటికాలిపై లేవగా.. నిర్మలా సీతామరామన్ స్పందించారు. ఆరోగ్యం అనేది రాష్ట్రానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35yxqOd
బీహరీలకు ఫ్రీగా కరోనా వ్యాక్సిన్: హామీని మరోసారి సమర్థించిన నిర్మలా.. ఇదే కారణం..
Related Posts:
పుల్వామా దాడి: పలుచోట్ల కాశ్మీరీలకు వేధింపు, సీఆర్పీఎప్ హెల్ప్లైన్.. డోర్లు ఓపెన్ చేశామని..శ్రీనగర్: పుల్వామాలో తీవ్రవాదుల దాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. దీనిపై యావత్ భారతదేశం కన్నీరుమున్నీరు అవుతోంది. కానీ కొందరు మాత్రం దేశాని… Read More
కేంద్రం చిటికేస్తే చాలు..సరిహద్దుల్లో సత్తా చాటిన వైమానిక దళంన్యూఢిల్లీః జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడి తరువాత సరిహద్దుల్లో క్రమంగా యుద్ధ మేఘాలు అలముకుంటున్న… Read More
పుల్వామా ఉగ్రదాడి : కన్నీటిని దిగమింగి.. కన్నతండ్రికి సెల్యూట్డెహ్రాడూన్ : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్లకు దేశమంతా నివాళులు అర్పిస్తోంది. ఈ క్రమంలో జవాన్ల స్వస్థలాల్లో విషాదఛాయలు అలముక… Read More
బీహార్ సీఎం నితీష్ కుమార్కు షాక్, సీబీఐ విచారణకు ఆదేశించిన ప్రత్యేక కోర్టులక్నో/పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్కు షాక్ తగిలింది. బీహార్లోని హాస్టల్లో బాలికలపై అత్యాచారం కేసు అంశంపై సీఎం నితీష్పై వి… Read More
కిడ్నీ బాధితులకు ఆర్టీసీ ఊరట.. ఇక ఉచిత ప్రయాణమే..! అటెండెంట్ లకు కూడా ఇస్తే..!హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ బాధితులకు ఊరట కలిగిస్తూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఆ మేరకు ఆర… Read More
0 comments:
Post a Comment