అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర బుధవారం (09-01-2019) శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పాదయాత్ర అంటే నిబద్దతతో చేయాలన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H7mv4W
ఎవరినో కొట్టానని నాపై కేసు పెడతారేమో, పాదయాత్ర అంటే అలా చేయాలి: జగన్పై చంద్రబాబు
Related Posts:
coronavirus: కిలో బియ్యం రూ.3, గోధుమలు రూ.2, నిత్యావసర వస్తువుల కొరత లేదు: ప్రకాశ్ జవదేకర్దేశంలో నిత్యావసర కొరత లేదని, ప్రజల్లో లేని భయాందోళన సృష్టించొద్దని కేంద్రం ప్రభుత్వం స్పష్టంచేసింది. మంగళవారం రాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా 3 వార… Read More
coronavirus: వైద్యులు దేవుళ్లు, గౌరవంగా మెలగండి, వారణాసి వాసులతో వీడియో కాన్ఫరెన్స్లో మోడీకరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తర్వాత తన నియోజకవర్గ ప్రజలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఇంట… Read More
రాచకుటుంబాన్నీ వదలని కరోనా.. ప్రిన్స్ చార్లెస్కు పాజిటివ్.. బ్రిటన్లో భయానక ఒత్తిడి..విపత్తులకు రాజు-పేద తేడాలుండవన్న నానుడి మరోసారి రూఢీ అయింది. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ పెద్దకొడుకు, వేల్స్ రాజకుమారుడు ప్రిన్స్ చార్లెన్స్(71) కరోనా కా… Read More
Coronavirus: ఇంట్లో ఉంటే ఉగాది, లేదంటే సమాధి, ప్రాణాలతో ఉంటే వంద ఉగాదులు, సరేనా !న్యూఢిల్లీ/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అర్దరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్… Read More
కరోనాపై పోరు: భారీ ఆర్థిక ప్యాకేజీకి రంగం సిద్ధం చేసిన ట్రంప్ సర్కార్.. ఎంతో తెలుసా..?చైనాలోని వుహాన్ నగరంలో మూడు నెలల కిందట జన్మించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అట్టుడికిస్తోంది. అతలాకుతలం చేస్తోంది. 190 దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. క… Read More
0 comments:
Post a Comment