ఏపీ హైకోర్టుకూ, వైసీపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. హైకోర్టు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిస్తోందంటూ వైసీపీ నేతలు విరుచుకుపడుతుండగా.. ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై నిన్న హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్ధపై విశ్వాసం లేకపోతే హైకోర్టు తీసేయాలని కేంద్రాన్ని కోరమంటూ వైసీపీ ప్రభుత్వానికి న్యాయస్ధానం చేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30rkuI2
హైకోర్టు వ్యాఖ్యలపై సజ్జల అభ్యంతరం- కామెంట్స్ బాధాకరం- మీడియానే చిచ్చుపెడుతోందని ఆక్షేపణ
Related Posts:
పరారైన యూపీ కరోనా పేషెంట్ దొరికాడు .. కానీ కొత్త తలనొప్పి కూడా తెచ్చి పెట్టాడు .. అదేంటంటే !!ఇటీవల యూపీలో లోక్నాయక్ జయప్రకాశ్ నారాయన్ ( ఎల్ఎన్జేపీ) ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా బాధితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు . ఢిల్లీలోని నిజామ… Read More
ప్రారంభం కాబోతున్న రంజాన్ మాసం.. సామూహిక ప్రార్థనల నిషేదం సాధ్యమేనా..?ఢిల్లి/హైదరాబాద్ : ఓపక్క కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. మరోపక్క లాక్ డౌన్ ఆంక్షలు.. దేశ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లకే పరిమితమైన సందర్బం. … Read More
lockdown: రాత్రి దొమల బెడద, పగలు వేడి, హైదరాబాద్ క్యాంపులో వలసకూలీల వెతలుకరోనా వైరస్ విజృంభించడంతో ఎక్కడివారు అక్కడే ఉంటున్నారు. వలస కూలీలకు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వసతి కల్పించాయి. కానీ అందులో ఉంటున్న వారు తమ సమస్యలను… Read More
రెడ్ జోన్ పరిధిలో జగన్ క్యాంపు ఆఫీసు- ప్రచారంపై స్పందించిన గుంటూరు కలెక్టర్గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదువుతున్న నేపథ్యంలో తాడేపల్లి గ్రామం పరిధిలోకి వచ్చే సీఎం జగన్ క్యాంపు కార్యాలయం కూడా రెడ్ జోన్ పరిధ… Read More
మీ అమ్మతనానికి చలించిపోయాం.. ఏపీ డీజీపీ సవాంగ్ ఉద్వేగం.. మహిళకు సెల్యూట్..ఎప్పుడూ సీరియస్ అంశాలతో, నేరస్తులతో, నేరాల ఛేదనలో బిజీగా ఉండే పోలీసులకు కూడా భావోద్వేగాలు ఉంటాయని నిరూపించారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. కరోనా వైరస్ విధు… Read More
0 comments:
Post a Comment