ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి నెలకు రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పటికే టీఆర్ఎస్తో వైసీపీ అంటకాగుతోందని ఏపీ టీడీపీ నాయకులు విమర్శిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే నెలలో ఏపీలో అడుగుపెట్టనున్నారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సమయంలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కు వెళ్లడం ఇటు రాజకీయవర్గాల్లో అటు ఏపీ ప్రజల్లో చర్చనీయాంశమైంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WbsysG
విజయవాడకు కేసీఆర్: ఏపీ రాజకీయాల్లో ఫిబ్రవరి నెలకు ప్రాముఖ్యత
Related Posts:
గుండెకాయ్ జారిపోయే వార్త..! తాగి డ్రైవ్ చేస్తే మరణశిక్షే...!!హైదరాబాద్:తాగి వాహనం నడపాలను కుంటున్నారా..? ఇక మీరు ఇంటికి కాదు పైలోకం చేరుకున్నట్టే..! తప్పతాగి రోడ్డు మీదు రయ్ రయ్ అని దూసుకెళ్లే వారి గుండె గ… Read More
తలపై నరికి.. బ్యాండేజీ కట్టారు: హత్యకు ముందు హింసించిన ఆనవాళ్లు: రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలుకడప: రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో కొత్త విషయాలు వెలుగు చూ… Read More
కేరళలో బీజేపీకి షాక్ ... జైలుపాలైన పార్టీ అభ్యర్థితిరువనంతపురం : ఆయన కేరళ బీజేపీ నేత. కోజికోడ్ నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగాడు. ప్రచారం కూడా మొదలుపెట్టాడు. ఇంతలో ఊహించని షాక్ తగిలింది. మహిళపై దాడ… Read More
ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు : ఈసి ఆదేశాలు అమలు చేయాల్సిందే : ఏబి బదిలీ తప్పదు.!ఎన్నికల వేళ ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం విధుల… Read More
సీఎం కేసిఆర్ కు సోషల్ తలనోప్పి, పెరుగుతున్న రైతు ఫిర్యాదులుభూరికార్డుల విషయంలో తేనేతుట్టే కదిలింది, అంతా సంక్రమంగా చేశామని చెబుతున్న అధికారుల తీరు షోషల్ మిడియాలో వస్తున్న ఫిర్యాదులతో బయటపడుతున్నాయి.తాజాగా ముఖ్… Read More
0 comments:
Post a Comment