Thursday, January 24, 2019

విజయవాడకు కేసీఆర్: ఏపీ రాజకీయాల్లో ఫిబ్రవరి నెలకు ప్రాముఖ్యత

ఆంధ్రప్రదేశ్‌‌లో ఫిబ్రవరి నెలకు రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పటికే టీఆర్ఎస్‌తో వైసీపీ అంటకాగుతోందని ఏపీ టీడీపీ నాయకులు విమర్శిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే నెలలో ఏపీలో అడుగుపెట్టనున్నారు. లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సమయంలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడం ఇటు రాజకీయవర్గాల్లో అటు ఏపీ ప్రజల్లో చర్చనీయాంశమైంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WbsysG

0 comments:

Post a Comment