దావోస్/హైదరాబాద్ : దావోస్ లో మంత్రి లోకేష్ బిజీ బిజీ గా గడిపేస్తున్నారు. పలు ఐటి దగ్గజాలను సంప్రదిస్తూ అమరావతిలో ఐటి సంస్థల ఏర్పాటు అంశాల పై లోతుగా చర్చిస్తున్నారు. హెచ్ పీ ఈ కంపెనీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ విశాల్ లాల్ తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన నైపుణ్యం ఉన్న
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wgl8En
Thursday, January 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment