ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మొదటి నుంచి భిన్నవ్యాఖ్యలు చేస్తోన్న కమ్యూనిస్టు పార్టీలు మరోసారి కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చాయి. అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్, కర్నూలును జ్యూడీషియరీ క్యాపిటల్ గా మార్చాలనుకుంటోన్న జగన్ సర్కారు ఆలోచన కరెక్ట్ కాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. మూడు రాజధానుల్ని సీపీఎం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QsHQY7
ఏపీ రాజధానిపై రాఘవులు కొత్త డిమాండ్.. అమెరికాలో కూడా అది కుదరదన్న సీపీఎం నేత
Related Posts:
దేశంలోనే మొట్టమొదటిసారిగా.. ఫేక్ న్యూస్పై యుద్దం.. తెలంగాణ సర్కార్ ప్రత్కేక సైట్..కరోనా వైరస్ కంటే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి ఎక్కువైపోయింది. ఒక వర్గాన్ని టార్గెట్గా చేసుకోవడం.. సీఎం,పీఎంల ప్రెస్మీట్లకు వక్రభాష్యం చెప్పడం… Read More
ఏపీలో కరోనా: వాళ్లకు భయానక భ్రమలు..మోదీతో జగన్ చెప్పింది విన్లేదా?80,896 మందికి ప్రైమరీ కాంటాక్ట్స్‘‘ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్నా జగన్ ప్రభుత్వం నిజాలు చెప్పడంలేదు. కొవిడ్-19 కేసుల్ని, మరణాల్ని దాచిపెడుతున్నారు. అది పెనుప్రమాదానికి దారితీస్తుంద… Read More
కరోనా మృతులను అమరవీరులతో పోల్చిన అసదుద్దీన్: ఢిల్లీ ప్రార్థనలపై తొలిసారిగా స్పందనహైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవై… Read More
ఏపీలో కరోనా విజృంభణ - నెల్లూరు, విశాఖలో షాపింగ్ వేళల తగ్గింపు- కొత్త టైమింగ్స్ ఇవే..ఏపీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇవాళ తాజా హెల్త్ బులిటెన్ ప్రకటించే సమయానికి ఏపీలో మొత్తం 143 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసులు,… Read More
ఏపీలో 143కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు: ఒక్కరోజులోనే 32 కొత్త కేసులు, జిల్లాల వారీగా..అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఢిల్లీకి వెళ్లి వచ్చినవారితో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతో… Read More
0 comments:
Post a Comment