విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధాననులను ఏర్పాటు చేయబోతున్నామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసన సభలో చేసిన ప్రకటన.. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకుల్లోనూ విభేదాలకు దారి తీసింది. భిన్నాభిప్రాయాలు తలెత్తడానికి బీజం వేసింది. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రెండు రోజుల కిందటే అమరావతి ప్రాంతంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QxLRu8
Vizag: బీజేపీలోనూ భిన్నాభిప్రాయాలు: కన్నా అలా..విష్ణు కుమార్ ఇలా: విశాఖకే కరెక్ట్..!
Related Posts:
డయల్ 112.. వన్ ఇండియా, వన్ ఎమర్జెన్సీ నెంబర్.. రాష్ట్రాలతో అనుసంధానంఢిల్లీ : అత్యవసర సేవల్ని ఒకే గొడుకు కిందకు చేర్చింది కేంద్ర ప్రభుత్వం. వైద్య సాయం కోసం ఒక నెంబర్, పోలీసుల సాయం కోసం మరో నెంబర్.. ఇకపై అలాంటి సేవల్ని ఒ… Read More
మోదీ అబద్దాలకు కాలం చెల్లింది..! కాంగ్రెస్, బీజేపి వల్ల పేదలకు న్యాయం జరగదన్న మాయావతి..!!లక్నో/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పై బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి మరో సారి నిప్పులు చెరిగారు. దేశ భవిష్యత్ కోసం కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు … Read More
హర్దిక్ను ఎందుకు కొట్టానంటే : తరుణ్ చెప్పిన కారణమిదే ?గాంధీనగర్ : సురేంద్రనగర్ ప్రచారంలో కాంగ్రెస్ నేత హర్దిక్ పటేల్ చెంప చెళ్లుమనించింది ఎందుకో వివరించాడు తరుణ్ గజ్జర్. పాటిదార్ల హక్కుల కోసం హర్దిక్ ఉద్య… Read More
రెడీ ..1,2,3 : స్మైల్, ఫోటోకు ఫోజిస్తూ నది తీరంలో పడిన జంట, వైరలైన వీడియోతిరువనంతపురం : పెళ్లి .. జీవితంలో మధురమైన ఘట్టం. ఆ మరపురాని సన్నివేశాన్ని పదిలంగా ఉంచుకునేందుకే యువ జంట తాపత్రాయపడుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా ఫోట్ షూ… Read More
ఏపిలో రీపోలింగ్ ఎప్పుడు : నివేదిక పంపినా రాని నిర్ణయం : ఏం జరుగుతోంది..!ఏపిలో పోలింగ్ ముగిసి వారం పూర్తయింది. ఎక్కడ రీ పోలింగ్ అవసరమనే దాని పై జిల్లా కలెక్టర్లు నివేదికలు ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స… Read More
0 comments:
Post a Comment