పౌరసత్వ సరవణ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో హింస, విధ్వంసం చోటుచేసుకోవడం బాధాకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని, అయితే విధ్వంసకర రీతిలో నిరసనల్ని మాత్రం ఎవరూ సహించబోరని చెప్పారు. మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q9ww4h
Sunday, December 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment