తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త అందించారు. 2019 జులై నుంచి ఉద్యోగులకు అందాల్సిన డీఏను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఉన్న 33.53శాతం డీఏని మరో 5.25శాతానికి పెంచి... 38.77 శాతం డీఏని ఉద్యోగులకు ఇవ్వాలని సూచించారు. 'బేసిక్ పే'పై పెంచిన డీఏని జులై 2019 నుంచి వర్తింపజేయనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35tadNi
ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్... డీఏ,దసరా సెలవుపై కీలక నిర్ణయం...
Related Posts:
అవినీతీ ఆరోపణలపై అధికారుల చేత వివరణ ఇప్పించడం ఎందుకు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తన గళాన్ని పెంచారు. విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయిన లక్ష్మణ్… Read More
బ్యాంకుల నుండి డబ్బు దొంగతనం చేస్తే... ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడతారా..? రాహుల్ గాంధీదేశంలో ఆర్ధిక సంక్షోభాన్ని నివారించడానకి కేంద్రానికి నిధులు ఇచ్చేందుకు ఆర్బీఐ అంగీకరించిన నేపథ్యంలోనే మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్య… Read More
సీఎం జగన్ మరో కీలక నిర్ణయం : టీటీడీ బోర్డు సభ్యుడిగా దిల్ రాజు..!! బీజేపీ హైకమాండ్ నుండి సిఫార్సులుప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటు పైన ముఖ్యమంత్రి జగన్ కసరత్తు దాదాపు పూర్తి చేసారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత వెంటన… Read More
నాస్తికుడే దేవుడయ్యాడు...! దళితులకు రిజర్వేషన్లు కల్పించాడని.. కరుణానిధికి గుడి..తమిళనాడులో విగ్రహారాధన మామూలే బతికున్న మనుష్యులకే ఆలయాలు నిర్మించిన ఘనత తమిళనాడు ప్రజలకే చెల్లుతుందనడంలో సందేహం లేదు.. ఇప్పటికే పలువురి నేతలకు,సినిమా … Read More
వెస్ట్జోన్ పరిధిలో ఆ బడా వ్యాపారి ఎవరు..? రూ.5 కోట్ల నగదు స్వాధీనం కేసులో పోలీసుల ఎంక్వైరీహైదరాబాద్ : భాగ్యనగరంలో హవాలా మనీ బుసలు కొడుతుంది. గుజరాత్కు చెందిన ముఠా హవాలా మనీని అందజేస్తోంది. తమ కమీషన్ తీసుకొని రూ.కోట్ల నగదు బదిలీ చేస్తోంది. … Read More
0 comments:
Post a Comment