తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త అందించారు. 2019 జులై నుంచి ఉద్యోగులకు అందాల్సిన డీఏను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఉన్న 33.53శాతం డీఏని మరో 5.25శాతానికి పెంచి... 38.77 శాతం డీఏని ఉద్యోగులకు ఇవ్వాలని సూచించారు. 'బేసిక్ పే'పై పెంచిన డీఏని జులై 2019 నుంచి వర్తింపజేయనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35tadNi
ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్... డీఏ,దసరా సెలవుపై కీలక నిర్ణయం...
Related Posts:
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: హోంక్వారంటైన్లో జీవన్ రెడ్డినిజామాబాద్: జిల్లాలో మరో అధికార పార్టీ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్లోని ఓ ప్ర… Read More
ముంబైలో కరోనా తగ్గింది: మూడు నెలల కనిష్టానికి కరోనా కేసులుముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గత కొద్ది నెలలుగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదైన ముంబైలో … Read More
భారత గగనతలంలో రాఫేల్ ఫైటర్ జెట్లు... అంబాలాకు ఎస్కార్ట్ చేసిన సుఖోయ్ యుద్ధ విమానాలుఅంబాలా: భారత్ చైనా వివాదం నేపథ్యంలో భారత్కు అందుబాటులోకి రానున్న ఐదు రాఫేల్ యుద్ధ విమానాలు యూఏఈ నుంచి భారత గగనతలంలోకి ప్రవేశించాయి. జూలై 27వ తేదీన ఫ్… Read More
ఖాకీ కర్కశత్వం..? సీపీ పేరు చెప్పినా వినిపించుకోలే.. గాంధీలోకి రానీయకపోవడంతో భార్య మృతి..కరోనా వైరస్ వల్ల ఆస్పత్రులు చాలడం లేదు. ప్రభుత్వ దవాఖానలు కాదు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా బెడ్స్ ఉండటం లేదు. ఇటీవల ఓ హెడ్ కానిస్టేబుల్ భార్య అనారోగ్య … Read More
అమెరికా ఆగమాగం: మళ్లీ రికార్డు మరణాలు-మాస్క్ వద్దంటూ ట్రంప్ కిరికిరి-అన్ని దేశాలకు వ్యాక్సిన్ సప్లైరెండో దశ కరోనా విలయం అగ్రరాజ్యం అమెరికాను ఆగం పట్టిస్తున్నది. రెండున్నర నెలల తర్వాత మళ్లీ రికార్డు స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. జాన్ హోప్కిన్స్ యూనివర్… Read More
0 comments:
Post a Comment