అంబాలా: భారత్ చైనా వివాదం నేపథ్యంలో భారత్కు అందుబాటులోకి రానున్న ఐదు రాఫేల్ యుద్ధ విమానాలు యూఏఈ నుంచి భారత గగనతలంలోకి ప్రవేశించాయి. జూలై 27వ తేదీన ఫ్రాన్స్లోని డస్సాల్ట్ ఏవియేషన్కు చెందిన ఎయిర్బేస్ నుంచి టేకాఫ్ తీసుకున్న రాఫేల్ యుద్ధ విమానలు 3200 కిలోమీటర్లు ప్రయాణం చేసి యూఏఈలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్కు చేరుకున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hOcVBy
భారత గగనతలంలో రాఫేల్ ఫైటర్ జెట్లు... అంబాలాకు ఎస్కార్ట్ చేసిన సుఖోయ్ యుద్ధ విమానాలు
Related Posts:
చంద్రబాబుది మొసలి కన్నీరు... రాజధానిపై స్వార్ధంతోనే కుట్రలు .. మంత్రి అవంతి ఫైర్టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అవంతి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని,మొసలి కన్… Read More
Kerala Air Crash:ఆ నివేదిక వచ్చేవరకు ప్రమాదంపై ఎలాంటి వార్తలు నమ్మరాదుకోజికోడ్: కోజికోడ్ విమాన ప్రమాదంపై తుది నివేదిక వచ్చే వరకు అసత్య ప్రచారాలను నమ్మరాదని చెప్పారు కేంద్ర పౌరవిమానాయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ.విమాన… Read More
మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ .. సెప్టెంబర్ నెలాఖరుకు కరోనా తగ్గుతుందన్న హెల్త్ డైరెక్టర్తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్… Read More
కరోనా వ్యాక్సిన్ రాకపై కేంద్రం సానుకూల సంకేతాలు- త్వరలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు..దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తయారీకి రాత్రింబవళ్లూ ప్రయత్నాలు సాగుతున్న వేళ వచ్చే ఏడాది ఆరంభం నాటికి ఇది మార్కెట్లోకి వస్తుందని కేంద్రం అంచనా వేస్తో… Read More
y క్యాటగిరీ భద్రత కల్పించినందుకు ధన్యవాదాలు, స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీ రఘురామ థాంక్స్..వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అనుకున్నది సాధించారు. తన ప్రాణానికి హానీ ఉంది అని స్పీకర్కి ఫిర్యాదు చేసి.. వై క్యాటగిరీ భద్రత పొందారు. అయితే తనక… Read More
0 comments:
Post a Comment