అంబాలా: భారత్ చైనా వివాదం నేపథ్యంలో భారత్కు అందుబాటులోకి రానున్న ఐదు రాఫేల్ యుద్ధ విమానాలు యూఏఈ నుంచి భారత గగనతలంలోకి ప్రవేశించాయి. జూలై 27వ తేదీన ఫ్రాన్స్లోని డస్సాల్ట్ ఏవియేషన్కు చెందిన ఎయిర్బేస్ నుంచి టేకాఫ్ తీసుకున్న రాఫేల్ యుద్ధ విమానలు 3200 కిలోమీటర్లు ప్రయాణం చేసి యూఏఈలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్కు చేరుకున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hOcVBy
Wednesday, July 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment