నిజామాబాద్: జిల్లాలో మరో అధికార పార్టీ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఒక రోజు చికిత్స తీసుకున్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నారు. ముంబైలో కరోనా తగ్గింది: మూడు నెలల కనిష్టానికి కరోనా కేసులు ఎలాంటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P5nCTN
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: హోంక్వారంటైన్లో జీవన్ రెడ్డి
Related Posts:
విశాఖ కాపులుప్పాడలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులుకాపులుప్పాడ కొండపై అతిథిగృహం నిర్మాణంపై హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాపులుప్పాడలో గ్రేహౌండ్స్ కు చెందిన 300 ఎకరాల్లో 30 ఎకరాల ను… Read More
అర్నబ్ గోస్వామి మళ్లీ- బెయిల్ పొడిగించిన సుప్రీంకోర్టు- స్వేచ్ఛ కొందరికే పరిమితం కాదని వ్యాఖ్యరిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై దాఖలైన ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో సుప్రీంకోర్టులో మరోసారి ఆయనకు ఊరట లభించింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్… Read More
ఆన్లైన్ గేమ్స్కి బానిస: లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య, భార్యకు సెల్ఫీ వీడియోహైదరాబాద్: ఆన్లైన్ గేమ్స్కు బానిస అయిన ఓ వ్యక్తి.. అప్పుల ఊబిలోకి కూరుకుపోయి చివరకు ప్రాణాలు తీసుకున్నాడు. ఆన్ లైన్లో గేమ్స్ ఆడుతూ అప్పులపాలైన జగదీ… Read More
ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం .. సముద్రంలో నుండి కొట్టుకొస్తుందని ఎగబడ్డ జనంమనం సంపాదించింది ఎంత పోయినా బాధ లేదు కానీ ఏదైనా సరే ఫ్రీగా వస్తుంది అంటే, ఉచితంగా దొరుకుతుంది అంటే మనుషులకు ఉండే సంతోషం అంతా ఇంతా కాదు. ఇక ఆ విధంగా ఫ్… Read More
శబరిమలలో కరోనా కల్లోలం- 39 మందికి వైరస్ పాజిటివ్- 27 మంది ఆలయ సిబ్బందే..శబరిమల యాత్రను కరోనా కుదిపేస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వీరిలో పలువురికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. వీరి నుంచి మిగత… Read More
0 comments:
Post a Comment