Friday, October 2, 2020

హత్రాస్ ఘటనలో మలుపు: ఎస్పీ, డీఎస్పీపై వేటు - యోగి ఆదేశం - ఢిల్లీలోనూ భారీ నిరసనలు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లా బూలాగరి గ్రామానికి చెందిన 19ఏళ్ల దళిత యువతిపై హత్యాచారం, ఆమె మృతదేహాన్ని కనీసం బంధువులకు అప్పగించకుండా పోలీసులే తగులబెట్టడంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.. కామారెడ్డి: మైనర్ బాలికపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ShAl7w

Related Posts:

0 comments:

Post a Comment