Tuesday, December 15, 2020

భారత్‌కు అమెరికా హెచ్చరిక -ట్రంప్ చివరి బాంబు -టర్కీపై ఏకంగా ఆంక్షలు -రష్యన్ S400 క్షిపణుల రచ్చ

పేరుకు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు అనే తేడాలేగానీ, ఇతర దేశాలతో వ్యవహారాల్లో అమెరికా తీరు ఎప్పటికీ మారదు. భారత్ లాంటి దేశాలను అది కేవలం మార్కెట్లుగా భావిస్తుందే తప్ప స్నేహితులుగా కానేకాదు. ఇప్పటిదాకా ట్రంప్ తెంపరితనం గురించి మాట్లాడుకున్న మనం ఇకపై బైడెన్ మెలిక రాజకీయాలను చూడబోతున్నాం. తాము తయారు చేసిన ఆయుధాలను మాత్రమే మిగతా దేశాలన్నీ కొనాలని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37kRbLd

Related Posts:

0 comments:

Post a Comment