అమరావతి : ఆంధ్రప్రదేశ్లొ అధికార, ప్రతిపక్షం మధ్య యుద్ద వాతావరణం కనిపిస్తోంది. ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పక్కన నిర్మించిన ప్రజావేదికను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో టీడీపీ, వైసీపీ మధ్య వైరం మరింత ముదిరింది. అయితే చంద్రబాబు నివాసాన్ని బుధవారం కూల్చివేస్తామంటూ స్వయంగా సీఎం జగన్ వ్యాఖ్యానించడం మరింత దుమారం రేపుతోంది. చంద్రబాబునాయుడుకు జగన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J0EMP4
చంద్రబాబు అడగటమే తప్పా.. ప్రజావేదిక కూల్చితే ఏం లాభం.. టీడీపీ నేతల ఆగ్రహం
Related Posts:
భారత్ సర్జికల్ స్ట్రైక్స్ దెబ్బ: నౌకాశ్రయాలను వదిలి వెళ్లిన పాక్ నావికాదళం, ఎందుకంటే?ఇస్లామాబాద్: పుల్వామా దాడి అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్లో జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన విషయ… Read More
కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్ పటేల్, మసూద్ అజహర్ను వదిలేసిందే బీజేపీ.. రాహుల్ గాంధీఅహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా స్వరాష్ట్రం గుజరాత్కు చెందిన పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ను కాంగ్రెస్ తమ పార్… Read More
బెంగాల్లో 10 మంది సిట్టింగ్ ఎంపీలకు షాకిచ్చిన మమతా ...టీఎంసీ అభ్యర్థుల జాబితా ఇదే..!కోల్కతా: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా గట్టిగా పోరాడుతున్న తృణమూల్ అధినేత్రి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2019 లోక్సభ అభ్యర్థుల జాబితాను వి… Read More
ఛత్తీస్గఢ్లో ఎస్సైని హత్య చేసిన మావోయిస్టులురాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం కిడ్నాప్ చేసిన ఎస్సై కశ్యప్ను దారుణంగా హత్య చేశారు. అతని మృ… Read More
సర్వ రోగాలకు మూల కారణాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం.తార్నాక … Read More
0 comments:
Post a Comment