Monday, June 24, 2019

అభినందన్ మీసాలను జాతీయ చిహ్నాలుగా ప్రకటించాలని డిమాండ్...కాంగ్రెస్ పార్లమెంటరీ నేత

ఇప్పటి వరకు విద్యార్థులు పుస్తకాల్లో జాతీయ జెండా, జాతీయ గీతం జాతీయ జంతువు, జాతీయ పక్షి, అని జాతీయ చిహ్నాలను విద్యార్థులు చదువుకున్నారు...కాని రానున్న రోజుల్లో జాతీయ చిహ్నాల జాబితాలో మీసాలు కూడ చేరనున్నాయనే భావించాలి...నేడు పార్లమెంట్‌లో జాతీయా నేత, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, భారత దేశానికి జాతీయ మీసాలు కూడ ఉండాలనే చర్చను లేవనెత్తాడు...అదికూడ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FGymE7

0 comments:

Post a Comment